హైదరాబాద్పై ఎక్కువ దృష్టి పెట్టాలి- సీఎం కేసీఆర్
కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు పాటించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంతో పాటు కర్నూలుకు సరిహద్దులో గల...
ఖమ్మంలో కరోనా ఖతం – మంత్రి పువ్వాడ
ఖమ్మంలో లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన సడలింపులను ప్రజలు ఉపయోగించుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈరోజు ఖమ్మంలో ఆయన లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ...
కరోనా అత్యంత ప్రమాదకరమైన వ్యాధి కాదు..
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ సమాచార భవన్లో కొవిడ్-19పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ గాంధీ మెడికల్ కాలేజ్ జనరల్ మెడిసిన్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డా. అనిల్ కుమార్, యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్...
మద్యం అధిక ధరకు అమ్మితే కఠిన చర్యలు..
మార్చి నెల 22 వ తేదీ నుండి సీఎం కేసీఆర్.. ప్రజల ప్రాణాలు ముఖ్యం అని ఆర్ధిక పరిస్థితులు ముఖ్యం కాదు అని లాక్ డౌన్లో భాగంగా వైన్స్ షాప్ లు బందు...
కవితక్క కృషితో స్వస్థలాలకు చేరిన అమ్మాయిలు..
లాక్ డౌన్ కారణంగా మహారాష్ట్రలోని సోలాపూర్ లో చిక్కుకున్న 68 మంది తెలంగాణ యువతులు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవతో వారి స్వస్థలాలకు చేరుకున్నారు. తెలంగాణ లోని వివిధ జిల్లాలకు...
లాక్డౌన్లో స్పూర్తిగా రామగుండం పోలీసులు..
రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మరియు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో వలస కూలీల ఆకలి దప్పికలు తీర్చడానికి నిత్య అన్నదాన...
యువతులకు అండగా మాజీ ఎంపీ కవిత..
లాక్ డౌన్ కారణంగా మహారాష్ట్రలోని సోలాపూర్లో చిక్కుకుపోయిన 68 మంది యువతులకు అండగా నిలిచారు మాజీ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కవిత. మహారాష్ట్ర అధికారులతో మాట్లాడి, వీరి ప్రయాణానికి 3 బస్సులు ఏర్పాట్లు...
కరోనాకు మందు లేదు.. అప్రమత్తంగా ఉండాలి..
నిజామాబాద్ జిల్లాలో పోచారం చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలో నిరుపేద బ్రాహ్మమనులకు,క్రిస్టియన్ లకు,ఈమామ్ లకు,ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు, మునిసిపాలిటీ సిబ్బందికి, పోలీస్ కానిస్టేబుల్ లకు,హోంగార్డులకు 25 కిలోల ఉచిత బియ్యని,...
మూడు దశాబ్దాల ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’
బ్లాక్బస్టర్లు ఎన్నో వస్తాయి కానీ, జనరేషన్లు మారినా ఎవర్గ్రీన్గా ఉండే బ్లాక్బస్టర్ల లిస్ట్లో ఫస్ట్ ఉండే సినిమా 'జగదేకవీరుడు అతిలోకసుందరి'. 1990 మే 9న అంటే సరిగ్గా 30 ఏళ్ల క్రితం విడుదలైన...
బోరబండలో పేదలకు నిత్యవసరాల పంపిణీ..
హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసిదుద్దీన్ ఆధ్వర్యంలో బోరబండలో పేదలకు నిత్యవసరాలు పంపిణీ చేశారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్.ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హాజరైయ్యారు.ఈ సందర్భంగా...