10వ తరగతి పరీక్షలు..రూమర్స్ నమ్మోద్దు
తెలంగాణలో 10వ తరగతి పరీక్షల నిర్వాహణ మీద ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. సోమవారం ప్రభుత్వం తమ విధి విధానాలను హై కోర్టుకు సమర్పించి అనంతరం కోర్టు. ఆదేశాల మేరకు ప్రభుత్వం...
అధికారులతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్..
రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల మునిసిపల్ కమిషనర్లు, అడిషనల్ కలెక్టర్లతో మంత్రి కే తారకరామారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ కట్టడిలో కీలకపాత్ర వహిస్తున్న మున్సిపల్ కమిషనర్లను అభినందించారు. ఇదే స్ఫూర్తితో...
సన్న వంగడాల సాగుకు ప్రోత్సాహం: నిరంజన్ రెడ్డి
సన్న వంగడాల సాగుకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ హాకాభవన్ లో వానాకాలం సాగు సన్నాహాక సమావేశం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి జిల్లాల వారీగా...
సాయిపల్లవి…విరాటపర్వం ఫస్ట్ లుక్
ఆమె చేసిన చిత్రాలు, పాత్రలే ఆమె ఎలాంటి నటో తెలియజేస్తాయి. మునుపటి చిత్రాలలో సూపర్బ్ స్క్రీన్-ప్రెజెన్స్, అద్భుతమైన నటనతో ఆ చలాకీ తార అనేక మంది హృదయాలను దొంగిలించింది. అవును, మనం మాట్లాడుతున్న...
కేసీఆర్ కూపన్స్తో 200 మందికి సాయం..
ఉన్నత చదువులకు యూకే వచ్చిన ప్రవాస విద్యార్థుల సహాయం కోసం ఇటీవల టి.ఆర్.యస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కెసిఆర్ స్పూర్తితో ప్రారంభించిన 'కెసీఆర్ కూపన్స్' కార్యక్రమం ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగపడిందని...
ఇరిగేషన్ అధికారులతో మంత్రి సత్యవతి సమీక్ష
ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచన మేరకు ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించడంలో భాగంగా ఇల్లందు నియోజక వర్గంలోని ప్రతి ఎకరాకు నీరు వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని, ఎన్ని ఎకరాలకు నీటి వసతి...
భౌతిక దూరమే మార్గం: డీజీపీ మహేందర్ రెడ్డి
కరోనా నియంత్రణకు భౌతిక దూరమే మార్గమని తెలిపారు డీజీపీ మహేందర్ రెడ్డి. కరోనా వ్యాధి భారీన పడకుండా ఉండేందుకు తగిన సూచనలను చేశారు డీజీపీ.
మాస్కులు ధరించడం, శానిటైజర్లను ఉపయోగించడం, తరుచుగా చేతులు శుభ్రపరుచుకోవాలన్నారు....
బోరబండలో నిత్యావసర వస్తువులు పంపిణీ
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ సహకారంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వర్యంలో బోరబండలో GHMC డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ గారి ఆధ్వర్యంలో నేడు నిరుపేద కుటుంబాలకు నిత్య అవసర వస్తువులను...
గాంధీ ఆస్పత్రి వైద్యులపై హరీష్ ప్రశంసలు..
కరోనా పాజిటివ్ ఉన్న గర్బిణికి గాంధీ ఆస్పత్రి డాక్టర్లు సురక్షిత ప్రసవం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిపై ప్రశంసలు గుప్పించారు మంత్రి హరీష్ రావు.
కరోన సోకిన నిండుచూలాలిలో ధైర్యం నింపి.....