దించిన తల ఎత్తకుండా చదవండి- మంత్రి హరీశ్
సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం విఠలాపూర్ గ్రామ ఆనంతమ్మ కుంట కాళేశ్వరం జలాలతో నిండి, మత్తడి దూకడంతో గంగమ్మ తల్లికి జల హారతి పట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర ఆర్థిక శాఖ...
ఇంటి పరిసరాలను శుభ్రం చేసిన మంత్రి మల్లారెడ్డి..
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం ఉదయము 10: 00 గంటలకు పది నిమిషాలు మీకోసం కార్యక్రమంలో భాగంగా...
ఇది అందరిని ఆలోచింపజేసేలా ఉంది- ఎంపీ సంతోష్
ప్రపంచవ్యాప్తింగా కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖలు కరోనా సోకకుండా ప్రజలకు అవగాహన కప్పిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కోవిధంగా సందేశాలు ఇస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో...
ఎంపీ సంతోష్ పిలుపుతో బత్తాయి పండ్ల పంపిణీ..
కరోనా వైరస్ లాంటి వ్యాధులను తట్టుకోవాలంటే మానవులకు రోగనిరోధక శక్తి ఉండాలని అందుకోసం సి విటమిన్ ఉండే బత్తాయి లాంటి పండ్లు ఎక్కువగా తినాలి అని ముఖ్యమంత్రి కెసిఆర్ గారి సూచన మేరకు...
ఢిల్లీలో మరోసారి భూకంపం..
భారత దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలు ఈ మధ్య తరచుగా భూకంపాలకు గురవుతున్నాయి. తాజాగా ఢిల్లీలో మరోసారి భూమి కంపించింది. న్యూ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై...
పేద బ్రాహ్మణులకు మంత్రి జగదీష్ రెడ్డి బాసట..
కరోనా కరువులో ఇక్కట్లు ఎదుర్కొంటున్న పేద బ్రాహ్మణులకు మంత్రి జగదీష్ రెడ్డి బాసటగా నిలిచాడు. లాక్ డౌన్ నేపద్యంలో నిత్యపూజలతో పాటు పురోహితంపై ఆధారపడిన కుటుంబాలకు బియ్యంతో సహా నిత్యావసర సరుకులనందించి ఆయన...
మరోసారి ముఖ్యమంత్రులతో మోదీ కాన్ఫరెన్స్..
మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించనున్నారు. కరోనా కట్టడి, లాక్ డౌన్ అంశాలపై ముఖ్యమంత్రులతో చర్చించనున్నట్లు సమాచారం.రేపు మధ్యాహ్నం 3.00 గంటలకు ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం అయ్యే...
‘కెసీఆర్ కూపన్స్’తో ప్రవాస విద్యార్థులకు సహాయం..
ఉన్నత చదువులకు యూకే వచ్చిన ప్రవాస విద్యార్థుల సహాయం కోసం ఇటీవల టి.ఆర్.యస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కెసిఆర్ స్పూర్తితో ప్రారంభించిన 'కెసీఆర్ కూపన్స్' కార్యక్రమం ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగపడిందని...
ఆరోగ్యమే మహాభాగ్యం: స్పీకర్ పోచారం
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనతో పాటు మన పరిసరాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నారు. మున్సిపల్ శాఖ చేపట్టిన ప్రతి ఆదివారం- పది గంటలకు- పది...
సర్పంచ్ నుండి మంత్రిగా జువ్వాడి రాజకీయ ప్రస్ధానం..
మాజీ మంత్రి,తెలంగాణ పోరాట యోధుడు జువ్వాడి రత్నాకర్ రావు(92) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.
రత్నాకర్ రావు స్వస్థలం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్....