కోటి వృక్షార్చన … మొక్కలు నాటిన హిమాన్షు
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమం లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి గజ్వేల్ లో మొక్కలు నాటారు ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు....
సీఎం కేసీఆర్పై అభిమానాన్ని చాటుకున్నజాకీర్ పాషా…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా కోటి వృక్షార్చన కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొంటూ తనకు 2 చేతులు లేకున్నా మొక్కలు నాటారు వికలాంగుడు జాకీర్ పాషా.ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కోటి...
మంత్రి పువ్వాడతో కలిసి మొక్కలు నాటిన హీరో శ్రీకాంత్..
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం విజయవంతమైంది. సినీ,రాజకీయ రంగాలకు చెందిన వివిధ ప్రముఖులతో పాటు 50 దేశాల్లో కోటి వృక్షార్చన కార్యక్రమం...
కోటి వృక్షార్చన గ్రాండ్ సక్సెస్: ఎంపీ సంతోష్
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం విజయవంతమైందన్నారు ఎంపీ సంతోష్ కుమార్. 50 దేశాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం విజయవంతమైందని…పెద్ద...
బీ ఫామ్ అందుకున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి..
ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ బి-ఫామ్ అందజేశారు పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రగతి భవన్లో కేసీఆర్...
సీఎం కేసీఆర్ బర్త్ డే…ప్రత్యేక పూజలు చేసిన మారెడ్డి
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖరరావు 67వ జన్మదినం సందర్భంగా పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ శ్రీ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధ్వర్యంలో రాష్ట్రంలో 15 ప్రధాన దేవాలయాల్లో రైస్ మిల్లర్లు ప్రత్యేక పూజలు...
చివరి రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన బీసీసీఐ…
ఇంగ్లాండ్తో జరగబోయే చివరి రెండు టెస్టులను జట్టును ప్రకటించింది బీసీసీఐ . తొలి రెండు టెస్టుల్లో భారత్- ఇంగ్లాండ్ చెరొకటి గెలవగా చివరి రెండు టెస్టులు ఇరుజట్లను కీలకం కానున్నాయి. మొత్తం 17...
పాలకుర్తిలో మొక్కలు నాటిన మంత్రి ఎర్రబెల్లి..
సిఎం కేసిఆర్ జన్మదినం సందర్భంగా, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ లో చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా తాను పల్లె నిద్ర చేసిన హనుమాన్ తండాలో ప్రజలందరి తో...
21 ఏళ్ల రికార్డు తిరగరాసిన ఉప్పెన..!
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ఉప్పెన. వైష్ణవ్ సరసన కృతి శెట్టి హీరోయిన్గా నటించగా ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. తొలి...
ఫ్యామిలీని గుర్తుచేసుకోండి: రోడ్ సేఫ్టీపై ఎన్టీఆర్
ప్రతి ఒక్కరూ వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని…ఫ్యామిలీని గుర్తుచేసుకోవాలన్నారు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్. నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక సమావేశంలో భాగంగా పెట్రోలింగ్...