మంత్రి పువ్వాడతో కలిసి మొక్కలు నాటిన హీరో శ్రీకాంత్..

151
srikanth
- Advertisement -

సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం విజయవంతమైంది. సినీ,రాజకీయ రంగాలకు చెందిన వివిధ ప్రముఖులతో పాటు 50 దేశాల్లో కోటి వృక్షార్చన కార్యక్రమం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ పల్లెలో మొక్కలు నాటి సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్…సినీ నటుడు శ్రీకాంత్‌లో కలిసి కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ జన్మదినాన కోటి మొక్కల వృక్షార్చనతో హరిత తెలంగాణకి నవ సోపానం….ఖమ్మంలో శ్రీకాంత్‌లో కలిసి మొక్కలు నాటినట్లు వెల్లడించారు పువ్వాడ.

- Advertisement -