తెలంగాణ ప్రయోజనాల కోసమే పనిచేస్తా:దాసోజు
ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేశారు దాసోజు శ్రావణ్. రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ లో మాట్లాడిన శ్రావణ్.. ....పద్దెనిమిది యేండ్లు రాజకీయ కార్యకర్తగా ఉన్నా అన్నారు. ఎమ్మెల్సీ గా అవకాశమిచ్చి తెలంగాణ...
పర్యావరణ హననం..తప్పించుకోలేరు: కేటీఆర్
పర్యావరణాన్ని విధ్వంసం చేసిన ఎవరూ తప్పించుకోలేరన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇవాళ హెచ్సీయూ కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈ...
సీఎం రేవంత్… జపాన్ టూర్ అప్డేట్!
తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన సాగనుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇవాళ జపాన్ వెళ్లనుంది. ఈ నెల 22వ తేదీ వరకు టోక్యో,...
HCU భూముల వివాదం…సుప్రీం సీరియస్
హెచ్సీయూ కంచె గచ్చిబౌలి భూములపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని తెలిపారు న్యాయమూర్తి. చీఫ్...
ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ధర్నా..
17న (రేపు) టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ.డి కార్యాలయం ముందు నిరసన, ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ, నరేంద్ర మోడీ రాజకీయ కక్ష సాధింపు ధోరణిని నిరసిస్తూ...
సుప్రీంలో కంచె గచ్చిబౌలి భూములపై విచారణ
ఇవాళ సుప్రీంకోర్టులో కంచె గచ్చిబౌలి భూముల అంశంపై విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్ నేత్రత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. గత విచారణలో హెచ్ సి యు లో పర్యటించి అఫిడవిట్...
ఏపీ రాజ్యసభ ఉప ఎన్నిక..షెడ్యూల్
ఏపీలో ఖాళీగా ఉన్న ఒక రాజ్యసభ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న...
ఉపాధి హామీ పథకానికి తూట్లు?:హరీష్
ఉపాధి కూలీలు సహా, ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఏపీఓలకు, సీఓలకు మూడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం శోచనీయం అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు ఎక్స్లో ట్వీట్ చేసిన హరీష్......
మాట తప్పడం..మడమ తిప్పడమే కాంగ్రెస్ నైజం
బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్పొన్న కవిత... బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దని కొంత మంది ఫోన్లు చేసి...
సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ సీరియస్
సీఎల్పీ సమావేశంలో పార్టీ ప్రజాప్రతినిధులపై సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని సీఎం హెచ్చరికలు జారీ చేశారు. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కుంటారు...