టెస్టు క్రికెట్ మజాయే వేరు: కేటీఆర్
టెస్టు క్రికెట్లో ఏదో మత్తు ఉందని వెల్లడించారు మంత్రి కేటీఆర్. ఇంగ్లాండ్ - భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా కోహ్లీ - అండర్సన్ మధ్య జరిగిన ఆటతీరుపై తనదైన శైలీలో...
రాహుల్ సెంచరీ…భారీ స్కోరు దిశగా భారత్
ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. ఓపెనర్లు రోహిత్, రాహుల్ రాణించడంతో భారత్…ఇంగ్లాండ్పై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3వికెట్ల నష్టానికి...
టాస్ గెలిచిన ఇంగ్లండ్.. భారత్ బ్యాటింగ్..
టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా గురువారం లార్డ్స్లో రెండో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారథి జో రూట్ బౌలింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్ షురూ...
విజయ్ ‘బీస్ట్’ షూటింగ్లో ధోనీ సందడి.. పిక్స్ వైరల్
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ని కలిశారు. ధోనీ ఇటీవల చెన్నైలో పర్యటించారు. ఈ సందర్భంగా హీరో విజయ్ను కలిసిశారు. విజయ్ ప్రస్తుతం నెల్సన్...
మీరాబాయి చానుపై మెగాస్టార్ ప్రశంసలు..
టోక్యో ఒలింపిక్స్లో భారత్ కు వెయిట్ లిఫ్టింగ్లో పతకం తీసుకొచ్చిన మణిపూర్ మణిపూస మీరాబాయి చాను వ్యక్తిత్వంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు. ఆమె భారత్ చేరుకున్న తర్వాత.. తనకు గతంలో...
భారత్ – ఇంగ్లాండ్ తొలిటెస్ట్ డ్రా..
భారత ఆశలపై నీళ్లు చల్లాడు వరణుడు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ చివరి రోజు ఒక్కబాల్ కూడా పడకుండానే వర్షార్పణం కావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసినట్లు ప్రకటించారు అంపైర్లు. చివరి రోజు...
అద్భుత ప్రదర్శన కనబర్చావు:అదితిపై కేటీఆర్ ప్రశంసలు
భారతీయ గోల్ఫర్ అదితి అశోక్ పై ప్రశంసలు గుప్పించారు. మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో అదితికి నాలుగవ స్థానం దక్కించుకోని తృటిలో పతకాన్ని కొల్పోగా అదితి అద్భుత ప్రదర్శనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ...
నీరజ్ చోప్రాపై సీఎం కేసీఆర్ ప్రశంసలు
టోక్యో ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోలో తొలిసారిగా నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్నిసాధించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అథ్లెటిక్స్ లో వందేండ్లుగా స్వర్ణ పతకం కోసం ఎదురు...
చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. ఒలింపిక్స్లో భారత్కు తొలి స్వర్ణం..
ఒలింపిక్స్లో ఇండియా వందేళ్ల కల నెరవేరింది. అథ్లెటిక్స్లో తొలిసారి పతకం వచ్చింది. టోక్యో ఒలింపిక్స్లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్ చరిత్రలో భారత్ కు అథ్లెటిక్స్ లో...
టోక్యో ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం..
టోక్యో ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. భారత రెజ్లర్ భజరంగ్ పునియా కాంస్యం సాధించాడు. ఈ మధ్యాహ్నం కాంస్యం కోసం జరిగిన పోరులో భజరంగ్ 8-0తో కజకిస్థాన్ కు చెందిన...