టాస్ గెలిచిన ఇంగ్లండ్.. భారత్ బ్యాటింగ్..

185
- Advertisement -

టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా గురువారం లార్డ్స్‌లో రెండో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారథి జో రూట్ బౌలింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్ షురూ చేసింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి వర్షం ఆటంకం కలిగించింది. దాంతో అరగంట ఆలస్యంగా ఆట మొదలైంది. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ , కేఎల్ రాహుల్ క్రీజులో ఉన్నారు.

- Advertisement -