Friday, May 10, 2024

Ram Mandir

Ram Mandir

రామాలయం కోసం 30 ఏళ్లుగా మౌనవ్రతం!

అయోధ్యలో రామాలయం..దశాబ్దాల భారతీయుల కల. ఈ నెల 22న ఆ కల నెరవేరబోతోంది. 2019 లో సుప్రీం కోర్టు తీర్పుతో శాంతియుతంగా బాబ్రీ మసీదు వివాదం సమసిపోగా అప్పటి నుండి నిర్మాణ పనులు...

Ram Mandir:22నే ఎందుకు?

శ్రీరామ జన్మస్థలమైన అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. దేశ, విదేశాల నుండి ఈ కార్యక్రమానికి హాజరుకానుండగా ఈ నెల 22న మధ్యాహ్నం 12.20 గంటలకు రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. హిందూ...

Ram Mandir:బాలరాముడి దివ్యరూపం

అయోధ్య రామమందిరంలోని గర్బగుడిలోకి ప్రవేశించారు బాలరాముడు. ఐదేళ్ల బాలుడిగా రామ్ లల్లా దర్శనమివ్వనుండగా విగ్రహానికి సంబంధింని నమూనాను రిలీజ్ చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.51 అంగులాల పొడవు ఉన్న విగ్రహం...

Ram Mandir:తరలిరానున్న ప్రముఖులు వీళ్లే

ఐదు శతాబ్దాల కల మరో రెండు రోజుల్లో నెరవేరనున్న సంగతి తెలిసిందే. అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 22న జరగనుండగా అభిజిత్ లగ్నంలో జరగనుంది. ఇప్పటికే ఈ ప్రతిష్టాత్మక...

Ram Temple:రాముడి విగ్రహ ఊరేగింపు రద్దు

అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలోని ప్రముఖులందరికి అయోధ్య రామాలయానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారు. అయితే రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న అయోథ్యలోని...

అయోధ్యకు టీటీడీ లడ్డూలు

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. అయోధ్యలో రామ్ లల్లా యొక్క ప్రాణ్-ప్రతిష్ఠ ప్రధాన వేడుకకు ఒక వారం ముందు జనవరి 16 న ప్రారంభంకానుండగా వారణాసికి చెందిన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్...

Ram Mandir:మోడీ అయోధ్య షెడ్యూల్

జనవరి 22, 2024న అయోధ్య ధామ్‌లోని శ్రీరామ మందిరం యొక్క ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంప్రదాయ ఆచారాల ప్రకారం 'ప్రాణ్ ప్రతిష్ఠ'ను నిర్వహిస్తారు. ప్రాణ్ ప్రతిష్ఠ వేడుక...

Ram Mandir:ఎస్పీజీ పర్యవేక్షణలో అయోధ్య

అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రపంచ దేశాల నుండి అతిథులు రానుకండగా , అయోథ్యకు వచ్చే అతిథులతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు...

Ram Temple:జగమంతా రామమయం

5 శతాబ్దాల భారతీయుల కల మరి కొద్దిగంటల్లో నెరవేరబోతోంది. బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠను వీక్షించేందుకు 50కిపైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాట్లు చేశారు. రథయాత్రలు, కారు, ఆటో ర్యాలీలు, హిందూ ఆలయాల్లో...

Ram Mandir:అయోధ్యకు తరలిన సినీ ప్రముఖులు

అయోధ్య శ్రీరాముడి విగ్రహానికి మరికాసేపట్లో ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ మహోత్తర వేడుకకు ప్రపంచ దేశాల నుండే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. శ్రీరామ...

తాజా వార్తలు