Saturday, April 27, 2024

Ram Mandir

Ram Mandir

Ram Mandir:వేద మంత్రాల మధ్య బాలరాముని ప్రాణప్రతిష్ట

500ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య అభిజిత్ లగ్నంలో ప్రధాని నరేంద్రమోడీ అయోధ్య ఆలయలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 84 సెకన్లలో ప్రాణ...

Ram Mandir:అయోధ్యకు తరలిన సినీ ప్రముఖులు

అయోధ్య శ్రీరాముడి విగ్రహానికి మరికాసేపట్లో ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ మహోత్తర వేడుకకు ప్రపంచ దేశాల నుండే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. శ్రీరామ...

Ram Mandir:దేశమంతా దీపావళి

దేశం 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్న అయోధ్యలోని రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జరగనుంది. రాముడు తన సింహాసనంపై కూర్చోనుండగా శ్రీరాముని ప్రతి భక్తుడు 'జై శ్రీరాం' అని వ్రాసి భగవంతుని...

Ram Mandir:మోడీ అయోధ్య షెడ్యూల్

జనవరి 22, 2024న అయోధ్య ధామ్‌లోని శ్రీరామ మందిరం యొక్క ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంప్రదాయ ఆచారాల ప్రకారం 'ప్రాణ్ ప్రతిష్ఠ'ను నిర్వహిస్తారు. ప్రాణ్ ప్రతిష్ఠ వేడుక...

Ram Temple:జగమంతా రామమయం

5 శతాబ్దాల భారతీయుల కల మరి కొద్దిగంటల్లో నెరవేరబోతోంది. బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠను వీక్షించేందుకు 50కిపైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారాలకు ఏర్పాట్లు చేశారు. రథయాత్రలు, కారు, ఆటో ర్యాలీలు, హిందూ ఆలయాల్లో...

TTD:అయోధ్యకాండ అఖండ పారాయ‌ణం

లోక‌క‌ల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆదివారం ఉదయం జరిగిన 6వ విడ‌త అయోధ్య‌కాండ అఖండ పారాయణం భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు...

Ram Mandir: ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ప్రత్యేక పూజలు

500 ఏళ్ల నాటి భారతీయుల కల నెరవేరబోతోంది. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని దేశం మొత్తం ఓ పండుగలా జరుపుకుంటోంది. ఈ వేడుకకు దేశంలో...

Ram Mandir:అయోధ్యలో చూడాల్సిన ప్రదేశాలివే

అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్టకు ఈ నెల 22న అంకురార్పణ జరగనుంది. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి వెళ్లి రామ మందిరం చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు చాలా మంది ప్రజలు. ఇక అయోధ్యకు...

Ram Mandir:తరలిరానున్న ప్రముఖులు వీళ్లే

ఐదు శతాబ్దాల కల మరో రెండు రోజుల్లో నెరవేరనున్న సంగతి తెలిసిందే. అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 22న జరగనుండగా అభిజిత్ లగ్నంలో జరగనుంది. ఇప్పటికే ఈ ప్రతిష్టాత్మక...

Ram Mandir:ఎస్పీజీ పర్యవేక్షణలో అయోధ్య

అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రపంచ దేశాల నుండి అతిథులు రానుకండగా , అయోథ్యకు వచ్చే అతిథులతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు...

తాజా వార్తలు