Ram Mandir: ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ప్రత్యేక పూజలు
500 ఏళ్ల నాటి భారతీయుల కల నెరవేరబోతోంది. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని దేశం మొత్తం ఓ పండుగలా జరుపుకుంటోంది. ఈ వేడుకకు దేశంలో...
శ్రీ రామ జన్మభూమి మందిర్ విశేషాలు..
కోట్లాది మంది ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని ఆవిష్కరించగా అనేక ప్రత్యేకతలతో ఈ మందిరాన్ని నిర్మించారు.
()మందిరం...
Ram Mandir:దేశమంతా దీపావళి
దేశం 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్న అయోధ్యలోని రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జరగనుంది. రాముడు తన సింహాసనంపై కూర్చోనుండగా శ్రీరాముని ప్రతి భక్తుడు 'జై శ్రీరాం' అని వ్రాసి భగవంతుని...
Ram Mandir:వేద మంత్రాల మధ్య బాలరాముని ప్రాణప్రతిష్ట
500ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య అభిజిత్ లగ్నంలో ప్రధాని నరేంద్రమోడీ అయోధ్య ఆలయలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 84 సెకన్లలో ప్రాణ...
Ram Mandir:రామమందిరంలో బంగారు తలుపు
అయోధ్య రామమందిరానికి ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఈ నెల 22న రామమందిరాన్ని ప్రారంభించనుండగా మొదటి అంతస్తులో బంగారు తలుపును ఏర్పాటు చేశారు. గర్భగుడి పై అంతస్తులో 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల...
Ram Mandir:అయోధ్యలో చూడాల్సిన ప్రదేశాలివే
అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్టకు ఈ నెల 22న అంకురార్పణ జరగనుంది. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి వెళ్లి రామ మందిరం చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు చాలా మంది ప్రజలు. ఇక అయోధ్యకు...
Ram Mandir:చంద్రబాబుకు ఆహ్వానం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవుతున్నారు. 22న జరగనున్న రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలంటూ శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. 22న...
అయోధ్యకు శ్రీవారి లడ్డూప్రసాదం
అయోధ్యలో ఈ నెల 22వ తేదీ శ్రీ రామచంద్రులవారి విగ్రహప్రతిష్ట, శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల ఒక లక్ష చిన్న లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు...
TTD:అయోధ్యకాండ అఖండ పారాయణం
లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం ఉదయం జరిగిన 6వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు...