Ram Mandir:మోడీ అయోధ్య షెడ్యూల్

21
- Advertisement -

జనవరి 22, 2024న అయోధ్య ధామ్‌లోని శ్రీరామ మందిరం యొక్క ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంప్రదాయ ఆచారాల ప్రకారం ‘ప్రాణ్ ప్రతిష్ఠ’ను నిర్వహిస్తారు.

ప్రాణ్ ప్రతిష్ఠ వేడుక మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రారంభమవుతుంది మరియు మధ్యాహ్నం 1 గంటలకు ముగుస్తుందని భావిస్తున్నారు.ఆ తర్వాత ప్రముఖులతో సహా ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.

మోడీ రామాలయం ఈవెంట్ షెడ్యూల్

() ఉదయం 9.05 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రధాని మోడీ బయలుదేరుతారు.
()ఉదయం 10.25 గంటలకు అయోధ్య విమానాశ్రయానికి మోదీ చేరుకుంటారు.
()10.55 గంటలకు రామ మందిరానికి చేరుకుంటారు.
()మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.45 గంటల వరకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

()2:10 pm : కుబేర్ టీలా సందర్శన

Also Read:Ram Temple:జగమంతా రామమయం

- Advertisement -