వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ కీలక సమావేశం..
శనివారం వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. రానున్న వానాకాలంలో రాష్ట్రంలో పంటల సాగు, విత్తనాలు, ఎరువుల లభ్యత తదితర అంశాలపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షిస్తున్నారు. వానాకాలం...
గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ టీమ్లో మంత్రి హరీష్..
జిఎస్టీ నుంచి కోవిడ్ రిలీఫ్ మెటీరియల్కు రాయితీలు, మినహాయింపులు అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ టీమ్లో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్...
అర్హులందరు టీకాలు వేసుకోవాలి- మంత్రి ఎర్రబెల్లి
శనివారం హంటర్ రోడ్, విష్ణుప్రియ గార్డెన్స్ లో సూపర్ స్ప్రెడర్స్ కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ శిబిరాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్...
ఆనందయ్యపై కేఏ పాల్ సంచలన కామెంట్స్..
కరోనాకు చికిత్సకు మందు తయారు చేసిన ఆనందయ్యకు క్రైస్తవ మతప్రబోధకుడు కేఏ పాల్ మద్దతుగా నిలిచారు. ఆనందయ్య గురించి ఆయన ఓ వీడియోలో మాట్లాడుతూ… కరోనా కారణంతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని…...
మానవత్వం చాటుకున్న మంత్రి కొప్పుల..
సామాజిక మాధ్యమం ఫేస్బక్ పోస్టుకు స్పందించి,ఆపదలో ఉన్న తల్లికి పెద్ద కొడుకులా మానవతా హృదయంతో ఆపన్నహస్తం అందించారు సంక్షేమశాఖ మంత్రి కొప్పులఈశ్వర్. దొంగతుర్తి గ్రామంలోని ఈ హృదయ విధారకర దృశ్యం ప్రతీ హృదయాన్ని...
ఉప్పర్పల్లిలో ర్యాంపులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..
హైదరాబాద్ నగరంలో ఉప్పర్ పల్లి వద్ద పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వేకు అనుసంధానంగా నిర్మించిన అదనపు ర్యాంపులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. రూ. 22 కోట్లతో అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 164...
బీసీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి- మంత్రి గంగుల
బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చిత్తశుద్దితో చేపడుతోందన్నారు బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, అభివృద్దిలో వారి భాగస్వామ్యంను పెంపొందించి వారికి దక్కాల్సిన అవకాశాల...
2 వేల నోటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం..
బ్లాక్ మనీ వెలికితీతలో భాగంగా భారత ప్రభుత్వం పాతనోట్లను రద్దుచేసి వాటి స్ధానంలో కొత్త నోట్లను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రూ. 2 వేల నోటును తీసుకురాగా ఇప్పటివరకు క్రమక్రమంగా...
నిమ్స్కు వెంటిలేటర్స్ అందచేసిన ట్రాన్స్కో,జెన్కో
నిమ్స్ హాస్పిటల్ కు సీఎస్ఆర్ ఫండ్ కింద 10 వెంటిలేటర్స్ అందజేశారు ట్రాన్స్ కో జెన్కో సంస్థ సీఎండీ ప్రభకార్ రావు. ఈ కార్యక్రమంలో నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ కె.మనోహర్ ,సూపరింటెండెంట్ మహేందర్...
ఎన్ఐఏ డీజీగా కుల్దీప్ సింగ్..
సీఆర్పీఎఫ్ డైరక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్కు అదనపు బాధ్యతలను అప్పగించారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరక్టర్ జనరల్గా ఆయన అదనపు బాధ్యతలను చేపట్టనున్నారు. ఇవాళ కేంద్ర హోంశాఖ ఈ ఆదేశాలను జారీ చేసింది....