వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం..

188
cm kcr
- Advertisement -

శనివారం వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. రానున్న వానాకాలంలో రాష్ట్రంలో పంటల సాగు, విత్తనాలు, ఎరువుల లభ్యత తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ అధికారులతో సమీక్షిస్తున్నారు. వానాకాలం రైతుబంధు నిధులపైనా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌తోపాటు వ్యవసాయశాఖ, ఆర్థికశాఖ అధికారులు హాజరయ్యారు.

- Advertisement -