Monday, May 20, 2024

రాజకీయాలు

Politics

kcr

సిద్దిపేటకు నర్సింగ్ కాలేజ్ మంజూరు

సిద్దిపేట నర్సింగ్ కాలేజ్‌కు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సిద్దిపేట నర్సింగ్ కాలేజ్ కు 50కోట్లు నిధులు మంజూరు చేశారు. సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధంగా నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు...
Telangana Lockdown

తెలంగాణలో జూన్‌ 10 వరకు లాక్‌డౌన్‌ పొడగింపు..

సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ క్యాబినెట్ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయించింది. జూన్ 9వ...
China Jeeyar Swami

ఆనంద‌య్య మందుపై అభ్యంత‌ర‌మెందుకు?- చిన్న జియర్ స్వామి

నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య మందు వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేవంటున్నారు.. దీంతో పాటు ఔష‌ధాన్ని ఉచితంగా ఇస్తున్న‌ప్పుడు అభ్యంత‌రం ఎందుకు అని చిన‌జీయ‌ర్ స్వామి ప్ర‌శ్నించారు. ఓ మందు ప్రాణాలు...
Minister Errabelli Dayakar

కరోనా బాధితుల‌కు అండగా ఉంటాం.. మంత్రి భరోసా..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణకై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు చేస్తున్న కృషి వల్ల రాష్ట్రంలో ప్రస్తుతం రోజువారి పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నాయని, రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా అదుపులో ఉందని రాష్ట్ర...

రెండేళ్ల పాలనపై పుస్తకం విడుదల చేసిన సీఎం జగన్‌..

రాష్ట్ర ప్రజలందరి సహకారంతో రెండేళ్ల పాలన పూర్తి చేసుకోగలిగామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌...

బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తాం- మంత్రి ఎర్రబెల్లి

మహబూబాబాద్ జిల్లాలో గిరిజన యువతిపై లైంగిక దాడి చేసి హతమార్చిన ఘటనపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీరియస్‌గా స్పందించారు. యువతిపై లైంగిక దాడి చేసి , పాశవికంగా హత్య...
UK PM

ప్రియురాలితో​ రహస్య వివాహం చేసుకున్న బ్రిటన్​ ప్రధాని..

బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​​ వివాహం చేసుకున్నట్లు సమాచారం. ప్రియురాలు క్యారీ సైమండ్స్​తో శనివారం బోరిస్​ రహస్య వివాహం జరిగినట్లు తెలుస్తోంది. లండన్​లో వెస్ట్​మినిస్టర్​ క్యాథెడ్రల్​లో ఆయన వివాహం చేసుకున్నారని ది సన్​,...
PM Modi

మ‌న్ కీ బాత్‌లో ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగం..

ఈ రోజు రేడియో కార్య‌క్ర‌మం మ‌న్ కీ బాత్‌లో ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగించారు. క‌రోనా వేళ భారత్‌లో నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను, కొన‌సాగుతోన్న స‌హాయ‌క చ‌ర్య‌ల గురించి ఆయ‌న ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. 'క‌రోనా సంక్షోభం...
bathini

ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ లేదు: హరినాథ్ గౌడ్

కరోనా సెకండ్ వేవ్ కారణంగా చేప ప్రసాదం పంపిణీ లేదన్నారు బత్తిని హరినాథ్ గౌడ్. మీడియాతో మాట్లాడిన ఆయన…మృగశిరకార్తె ప్రవేశం రోజున ప్రతి ఏటా మాదిరిగానే జూన్‌ 7వ తేదీన దూద్‌బౌలిలోని తమ...
cm kcr

సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి మండ‌లి భేటీ..

తెలంగాణలో క‌రోనా కట్టడిని నియంత్రించ‌డానికి అమలు చేస్తున్న లాక్‌డౌన్ గ‌డువు ఈరోజుతో ముగియ‌నుంది. దీంతో లాక్‌డౌన్ పొడిగింపుపై ప్ర‌భుత్వం ఆదివారం నిర్ణ‌యం తీసుకోనుంది. ఈనేపథ్యంలో ఈరోజు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు సీఎం కేసీఆర్...

తాజా వార్తలు