ఘనంగా నిరంజన్‌షావలి దర్గా ఉత్సవాలు…

57
darga
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగపూర్ గ్రామంలో నిరంజన్ షావలి దర్గా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.కులమతాలకు అతీతంగా దర్గాను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు.రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక..మహారాష్ట నుంచి భక్తులు ఉత్సవాలకు వస్తారు.

దర్శించుకునే భక్తులు పాతాలు చెల్లించుకుంటారు..కోరిన కోర్కెలు తీర్చే దైవంగా,కొలిచిన కొద్ది కొంగు బంగారంగా భక్తుల నమ్మకం.మహిళలకు ప్రత్యేకంగా గాజులు, ఇంటిల్లి పాదులకు స్వీట్లు,బొమ్మలు, పిల్లలకు,ప్రత్యేకంగా ఆట వస్తువులు,బొమ్మలు కనువిందు చేస్తున్నాయి. జాతరలో కాబాబ్ వంటకం ప్రత్యేకంగా. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

- Advertisement -