Sunday, May 5, 2024

రాజకీయాలు

Politics

coronavirus

కరోనా ప్యాకేజ్‌..రూ.15 వేల కోట్లు రిలీజ్

కరోనా కట్టడిలో భాగంగా ఎప్పటికప్పుడు నివారణ చర్యలు చేపడుతున్న కేంద్రం ...కరోనా ప్యాకేజ్‌లో భాగంగా రూ. 15 వేల కోట్లు విడుదల చేసింది. దాదాపు 15 రాష్ట్రాలకు అత్యవసర ప్యాకేజ్ కింద నిధులను...
minister Indrakaran

ప్లాస్టిక్ సమస్యపై ప్రత్యేక దృష్టిః మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ప్లాస్టిక్ సమస్యపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి . ప్లాస్టిక్ నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చి ప్ర‌త్యామ్నాయ మార్గాల‌పై ప్రజల్లో అవగాహన...
harish rao

శ్ర‌మ‌జీవిలా క‌ష్ట‌ప‌డే నాయ‌కుడు…విన‌య్ భాస్క‌ర్

నిత్యం కార్మికుల మ‌ధ్య ఉంటూ శ్ర‌మ‌జీవిలా క‌ష్ట‌ప‌డే నాయ‌కుడు విన‌య్ భాస్క‌ర్ అని, హ‌రీశ్‌రావు కొనియాడారు. కార్మిక చైత‌న్య మాసోత్స‌వం సంద‌ర్భంగా హ‌నుమ‌కొండ టీటీడీ క‌ల్యాణ మండ‌పం ప్రాంగ‌ణంలో విన‌య్ భాస్క‌ర్ ఆధ్వ‌ర్యంలో...
trs

టీఆర్ఎస్ ప్లీనరీ…ట్రాఫిక్ ఆంక్షలు

ఈనెల 27న టీఆర్ఎస్ ప్లీనరీ జరగనున్న సంగతి తెలిసిందే. మాదాపూర్ హెచ్ఐసీసీ వేదికగా జరిగే ఈ ప్లీనరీ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాలైన కొత్తగూడ-హైటెక్స్‌, సైబర్‌ టవర్స్‌-ఐకియా...
kavitha

బానో దోషుల విడుదలపై సీజేఐ జోక్యం చేసుకోవాలి :కవిత

2002నాటి బిల్కిస్ బానో అత్యాచార కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత...
harishrao

మంచి మానసు చాటుకున్న హరీష్ రావు..

మరోసారి మంచి మనసును చాటుకున్నారు మంత్రి హరీష్‌ రావు. సిద్దిపేట జిల్లాలోని మిరుదొడ్డి మండలం ఖాజీపూర్ రహదారిపై మంగంళవారం ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తూ..చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో...
kodela

ఉస్మానియా ఆస్పత్రికి కోడెల మృతదేహం

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. బసవతారకం ఆసుపత్రిలో ఉన్న ఆయన మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కోడెల మృతి పట్ల తెలంగాణ సీఎం...
Minister Sabitha Indra Reddy

ఉపాధ్యాయుల పదోన్నతులకు ప్రతిపాదనలు..

పాత జిల్లాల ప్రతిపాదికన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించే విషయంలో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను సూచించారు. సోమవారం నాడు విద్యా...
kamal hassan

పీకే స్కెచ్‌..నవంబర్‌లో కమల్‌ ఛానల్‌ లాంఛ్‌!

తమిళనాడు అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దూకుడు పెంచారు సినీ నటుడు,మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) అధినేత కమల్ హాసన్. నవంబర్ 7 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి...

తమిళనాడు నూతన గవర్నర్‌గా మాజీ కేంద్ర మంత్రి..

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్‌ తమిళనాడు గవర్నర్‌గా నియమితులయ్యారు. కొన్ని రోజుల క్రితమే ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. గతంలో ఆయన కేంద్ర ఐటీ...

తాజా వార్తలు