మంచి మానసు చాటుకున్న హరీష్ రావు..

215
harishrao
- Advertisement -

మరోసారి మంచి మనసును చాటుకున్నారు మంత్రి హరీష్‌ రావు. సిద్దిపేట జిల్లాలోని మిరుదొడ్డి మండలం ఖాజీపూర్ రహదారిపై మంగంళవారం ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తూ..చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడి భార్య, పిల్లకు గాయాలయ్యాయి. దీంతో అదే దారిలో వెళ్తున్న మంత్రి హరీష్‌ రావు..క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దగ్గరుండి అంబులెన్స్‌ సిద్దిపేట దవాఖానకు పంపించారు. హరీష్ చూపించిన చొరవను స్ధానికులు అభినందించారు.

- Advertisement -