లాభాల బాటలో ప్రైవేట్ రైలు…తేజస్ ఎక్స్ప్రెస్
గత సంవత్సరం అక్టోబర్ 4న దేశంలో తొలి ప్రైవేట్ రైలును తేజస్ ఎక్స్ప్రెస్ను ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. లక్నో-న్యూఢిల్లీ మధ్య నడిచే ఈ ప్రైవేట్...
ఐటిఐఆర్ ప్రాజెక్టుపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ..
ఐటిఐఆర్ ప్రాజెక్టు పైన కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఒక లేఖను రాశారు. ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ కి...
పర్యావరణ పరిరక్షణపై సీఎం కేసీఆర్ సమీక్ష..
ప్రగతిభవన్లో పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకంపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కలప స్మగ్లింగ్కు అవకాశం లేని విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
పాఠశాలల్లో తప్పనిసరిగా శానిటైజ్ చేయాలి- మంత్రి హరీశ్
సిద్ధిపేట జిల్లా స్థాయిలో పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభంపై విపంచి ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..కరోనా వల్ల జన...
ధరణి పోర్టల్లో అదనంగా మరిన్ని మాడ్యూల్స్..
ధరణి పోర్టల్లో మరిన్ని మాడ్యూల్స్ అందుబాటులోకి రానున్నాయి. దీంతో చాలా సమస్యలకు పరిష్కారం దొరకనుంది. పొరపాటున నిషేధిత జాబితాలోకి వెళ్లిన భూములను సుమోటాగా తొలగించాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది....
మంత్రి కేటీఆర్ ఎడమ కాలికి గాయం..
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎడమ కాలికి గాయమైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్కు వైద్యులు సూచించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇవాళ కింద...
మే నుండి రెట్టింపు చేసిన పెన్షన్లు ఇస్తాం-సీఎం కేసీఆర్
లోక్ సభ ఎన్నికల నేపథ్యంల టీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారంలో ముందుకెళ్తోంది. నేడు వరంగల్లో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరిగింది. అజంజాహీ మిల్లు గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఈ భారీ బహిరంగ...
మరో భూకబ్జా వివాదంలో ఈటల..!
మరో భూవివాదంలో చిక్కుకున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ఇప్పటికే మెదక్ జిల్లాలోని అచ్చంపేట్, హకీంపేట్, దేవరయాంజల్లో అసైన్డ్ భూములు కబ్జాచేసినట్టు ఈటల రాజేందర్పై ఆరోపణలు రావడం వాటిపై విచారణ జరుగుతున్న సంగతి...
చేవెళ్లపై గులాబీ జెండా ఎగరాలి
సోమవారం హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కేటీఆర్ నేతృత్వంలో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ...
వర్మకు వార్నింగ్..!
'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరిట ఎన్టీఆర్ రియల్ స్టోరీ ఆధారంగా రామ్గోపాల్ వర్మ ఓ బయోపిక్ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే..సినీ, రాజకీయ మార్కెట్లలో హాట్ టాపిక్గా మారిన ఈ బయోపిక్...