రాహుల్ గాంధీకి కర్ణాటకలో చేదు అనుభవం
కర్ణాటక ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీకి చేధు అనుభవం ఎదురైంది. పార్టీ అధ్యక్షుడై ఉండి కనీసం పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలపై అవగాహన లేకపోవడంతో రాహుల్ చిక్కుల్లో పడ్డారు.
కర్ణాటక ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాహుల్...
రోజుకు 25 వేల మంది…శబరిమల మార్గదర్శకాలివే
దైవభూమి కేరళ శబరిమల యాత్ర మార్గదర్శకాలను విడుదల చేసింది కేరళ ప్రభుత్వం. ప్రతి ఏటా శబరిమల యాత్రను అంగరంగవైభవంగా నిర్వహిస్తుండగా లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కరోనా కారణంగా భక్తుల సంఖ్యను కుదించగా...
స్లేబ్యాక్ ఫార్మా ప్రణాళికలు అద్భుతం: మంత్రి కేటీఆర్
హైదరాబాద్ ఫార్మారంగంలో స్లేబ్యాక్ ఫార్మా అసాధారణ ఎదుగుదల, విస్తరణ ప్రణాళికలు అద్భుతంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలోని పారిశ్రామిక అనుకూల విధానాలు, లైఫ్ సైన్సెస్ రంగానికి హైదరాబాద్ లో ఉన్న అనుకూలతలను...
జేఎన్ యూలోకి దీపిక పదుకొణే..ట్రెండింగ్ లో ‘బాయ్కట్ ఛపాక్’
ఢిల్లీలోని జేఎన్ యూలో ముసుగులు వేసుకుని కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు విద్యార్దులపౌ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. ఈదాడికి నిరసనగా విద్యార్దులు యూనివర్సీటి ముందు ధర్నా చేస్తున్నారు....
నేటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ..
మొదటి దశ ఎన్నికలు జరగనున్న లోక్సభ స్థానాల్లో, ఏపీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఇప్పటివరకూ 220 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో నిజామాబాద్...
మొక్కలు నాటిన ఎస్పీ రాహుల్ హెగ్డే..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా తన పుట్టినరోజును పురస్కరించుకుని రాజన్న సిరిసిల్లా జిల్లా ఎస్పీ కార్యాలయంలో మొక్కలు నాటారు ఎస్పీ రాహుల్ హెగ్డే. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటడం...
బలపరీక్ష నెగ్గిన సీఎం పళనిస్వామి….
తమిళనాడులో అసెంబ్లీలో హైడ్రామా మధ్య పళనిస్వామి విశ్వాస పరీక్ష నెగ్గారు. ఆయన బలపరీక్షలో నెగ్గినట్లు స్పీకర్ ధన్పాల్ ప్రకటించారు. డీఎంకే ఎమ్మెల్యేలు నిరసనకు దిగడంతో వారిని సభ నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్...
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్పై ఈసీకి ఫిర్యాదు
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ముగిసినా వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి ఈ నెల 14వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కు...
పంట కొనుగోళ్ల పరిమితిలో కేంద్రం విధానం మారాలి..
మద్దతు ధరకు పంటల కొనుగోళ్ల పరిమితిలో కేంద్రం విధానం మారాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో యాసంగి పంటలు,...
సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి అల్లోల క్షీరాభిషేకం..
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగావకాశాల్లో పదిశాతం రిజర్వేషన్ల అమలుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల అగ్రవర్ణ పేదలకు వరంగా మారనుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల...