Wednesday, May 22, 2024

రాజకీయాలు

Politics

అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంలో విచారణ..

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ సీట్లను 119 నుంచి 153కు పెంచాలని...

మేడారం జాతరకు టిఎస్ ఆర్టీసీ సమాయత్తం- మంత్రి పువ్వాడ

మేడారం సమక్క - సారక్క మహా జాతర ఏర్పాట్లపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టి.ఎన్. ఆర్టీసీ సంస్థ అధ్యక్షులు బాజిరెడ్డి గోవర్ధన్ సోమవారం బస్‌భ‌వ‌న్‌లో సంస్థ వైస్ చైర్మన్...

బీజేపీ అధ్యక్షుడు నడ్డాకు దిమ్మతిరిగే షాక్..!

దేశంలో రోజురోజుకీ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నరు. సోషల్ మీడియాలో యూజర్ల ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేసి వారి ఖాతాల్లోని ఫ్రెండ్స్ అకౌంట్స్‌కు తాము ఇబ్బందుల్లో ఉన్నామని డబ్బులు పంపించమని మెసేజ్‌లతో బోల్తా...

కేంద్ర బడ్జెట్‌ 2022 హైలైట్స్..

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రధాని మోదీ హయాంలో 10 వ బడ్జెట్‌, నిర్మలకు నాలుగో బడ్జెట్‌. పేపర్ లెస్ విధానంలో డిజిటల్ మాధ్యమం...

సీఎం కేసీఆర్‌కు టీఎస్ ఐఐసీ అరుదైన కానుక..

ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం నగర శివార్లలోని దండు మల్కాపూర్ ఎంఎస్ఎస్ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య(టిఐఎఫ్) ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు....
trs mpps

ఎంపీపీల్లో గులాబీ గుబాళింపు..

మండల పరిషత్‌ అధ్యక్ష(ఎంపీపీ) పీఠాల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. 536 స్ధానాల్లో 424 చోట్ల టీఆర్ఎస్ గెలుపొందింది. ఆరు జిల్లాల్లో కారు క్లీన్ స్వీప్ చేయగా 10 జిల్లాల్లో కాంగ్రెస్ ఖాతానే తెరవలేదు....
modi

కరోనా ఎఫెక్ట్..హోలీ వేడుకలకు దూరం

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కేసులు భారత్‌లో కూడా నమోదవుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ,కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి హోలీ వేడుకల్లో పాల్గొనబోమని మోడీ,...
farmers

దేశవ్యాప్తంగా రైతుల నిరాహారదీక్షలు..

కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన 19వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపిన రైతులు ఇవాళ ఒక్కరోజు దీక్షకు పిలుపునివ్వగా దేశవ్యాప్తంగా అన్నిజిల్లా కేంద్రాలు,మండల...
mp santhosh

జలవిహార్‌లో సీఎం కేసీఆర్‌ ఫోటో గ్యాలరీ ప్రారంభం..

సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ జలవిహార్‌లో ఫోటో గ్యాలరీని ప్రారంభించారు ఎంపీ సంతోష్ కుమార్‌. కాకతీయ ఇన్నోవేటివ్స్ ఏర్పాటు చేసిన ఈ గ్యాలరీలో సీఎం కేసీఆర్ జీవిత చరిత్రను కళ్లకు కట్టినట్టుగా...
cec

దేశవ్యాప్తంగా 14 స్ధానాలకు షెడ్యూల్ రిలీజ్..

దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 14 స్ధానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్‌ అయింది. ఏపీలోని తిరుపతి, కర్ణాటకలోని బెల్గాం లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు భారత...

తాజా వార్తలు