మొక్కలు నాటిన ఎస్పీ రాహుల్ హెగ్డే..

205
gic
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన పుట్టినరోజును పురస్కరించుకుని రాజన్న సిరిసిల్లా జిల్లా ఎస్పీ కార్యాలయంలో మొక్కలు నాటారు ఎస్పీ రాహుల్ హెగ్డే. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందని పచ్చదనం పెంచడం కోసం , వాతావరణ కాలుష్యం తగ్గించడం కోసం , పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని పిలుపునిచ్చారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

- Advertisement -