నేడు టీఆర్ఎస్ లో చేరనున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వరుసగా ఆ పార్టీకీ రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత మంది టీఆర్ఎస్ లో చేరుతామని ప్రకటించగా..త్వరలోనే మరికొంత...
నేడు హైటెక్ సిటీ మెట్రో రైలు ప్రారంభం
భాగ్యనగర వాసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అమీర్ పేట్ -హైటెక్ సిటీ మెట్రో రైలు మార్గం ఇవాళ్టీ నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటికే పలుమార్లు ట్రయల్ రన్ కూడా పూర్తి కావడంతో నేటి నుంచి...
కాంగ్రెస్ కు షాక్..బీజేపీలో చేరిన డీకే అరుణ
లోక్ సభ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్న...
టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల ప్రకటన..
తెలంగాణలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఈ నెల19న ప్రకటిస్తుందని అంతా అనుకున్నారు. కానీ అనుకున్న విధంగా ప్రకటన వెలువడలేదు.. నేడు నిజామాబాద్...
బీజేపీ, కాంగ్రెస్లపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్..
సీఎం కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చేరిగారు. నిజామాబాద్లోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా ధనిక జిల్లాగా పేరుగాంచింది. సమైక్యపాలకుల పుణ్యమని...
మోడీ,రాహుల్పై పోటీ చేద్దాం.. పసుపు బోర్డు ఎలా రాదో చూద్దాం…
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ బహిరంగ సభ నేడు నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో జరుగుతున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ...
వెంకీ మామతో మాస్ మహారాజా..
టాలీవుడ్లో మల్టీస్టారర్ మూవీలు చేయాలంటే ముందు వరుసలో ఉండే హీరో విక్టరీ వెంకటేష్. గత కొద్దికాలంగా ఈ దగ్గుబాటి బాసు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వెంకీ ఇదివరకే మహేశ్ బాబుతో 'సీతమ్మ వాకిట్లో...
విశాఖ ఎంపీ బరిలో జేడీ లక్ష్మీనారాయణ..
జనసేన పార్టీ పాలుగో లిస్టు విడుదలైంది. నాలుగో జాబితాలో ఒక పార్లమెంట్,ఎనమిది ఎంపీ స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇటీవలె జనసేనలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను విశాఖ పార్లమెంట్ స్ధానాన్ని కేటాయించారు....
మేము విన్నాం..మేం వస్తున్నాం
నేను విన్నాను..నేను ఉన్నాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమాలో డైలాగ్ ఇది. ఇప్పుడు ఇదే డైలాగ్ను వాడుకుంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు వైఎస్ జగన్. నేను విన్నాను...నేను...
హార్దిక్కు పోటీగా జడేజా భార్య…
ఇటీవలే గుజరాత్లో పటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాగా రానున్న ఎన్నికల్లో జామ్ నగర్ లోక్ సభ...