కాబుల్ ఉగ్రస్ధావరాలపై అమెరికా దాడులు..
కాబూల్ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రతీకార చర్యలు మొదలుపెట్టింది అమెరికా. ఐఎస్ ఉగ్రస్థావరాలపై అమెరికా విరుచుకుపడగా వైమానిక దాడుల్లో పలువురు ఉగ్రవాదులు హతమైనట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ కెప్టెన్ బిల్ అర్బన్...
కరోనా ఫ్రీ కంట్రీగా న్యూజిలాండ్..
కరోనా మహమ్మారి దాటికి ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా 213 దేశాలకు కరోనా విస్తరించగా ఇప్పటికి పలుదేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్న పరిస్ధితి నెలకొంది.
అయితే కరోనాపై పోరులో విజయం సాధించిన దేశంగా నిలిచింది న్యూజిలాండ్....
H-1B వీసా ప్రత్యేకతలు…
భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటిలో ఒకటి వీసా పునరుద్ధరణ. మోదీ బైడెన్ పాలనా కాలంలో H-1B వీసాకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు....
T Hub:టీ-హబ్కు అంతర్జాతీయ గుర్తింపు
ప్రతి సామాన్య పౌరుడి సమస్యను తీర్చేందుకు ఇంటర్నెట్నే సాధనంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టీహబ్ను ముందుకు తీసుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ టీ హబ్ దేశంలో స్టార్టప్ క్యాపిటల్గా హైదరాబాద్...
లండన్ టవర్ బ్రిడ్జి వద్ద బతుకమ్మ సంబరాలు..
లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆద్వర్యంలో స్థానిక కోవిడ్ నిబంధనల వలన నిరాడంబరంగా బతుకమ్మ వేడుకల్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్ఫూర్తితో బతుకమ్మను విశ్వవ్యాప్తం చెయ్యాలనే...
గుజరాత్లోని ధోలావిరాకు యునెస్కో గుర్తింపు..
గుజరాత్లోని ధోలావీరాను ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో హెరిటేజ్ కమిటీ తాజాగా గుర్తించింది. చైనా నుంచి ఆన్లైన్లో జరుగుతున్న యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ 44వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ధోలావీరా...
మాస్కో డ్రోన్ దాడిపై జెలెన్ స్కీ
రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో ఉక్రయిన్ పూర్తిగా ధ్వంసమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు రష్యాపై ఎదురుదాడికి దిగింది ఉక్రెయిన్. ఆదివారం రష్యా రాజధాని మాస్కోపై డ్రోన్లతో దాడికి దిగింది...
మొక్కలు నాటిన ఇరాన్ కాన్సులేట్ జనరల్ మాడి శాహ్రొఖి…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి నేడు బంజారాహిల్స్ లోని తమ కార్యాలయం ఆవరణంలో మొక్కలు నాటారు ఇరాన్ కాన్సులేట్ జనరల్ మాడి...
కాబూల్లో పేలుళ్లు.. 8 మంది మృతి
బాంబుల మోతతో దద్దరిల్లింది కాబోల్. కాబూల్లోని అత్యంత రద్దీగా ఉండే షాపింగ్ వీధిలో శక్తిమంతమైన బాంబు పేలింది. దీంతో ఎనిమిది మంది మరణించగా 22 మంది గాయపడ్డారు.
దేశంలో మైనార్టీలైన షీయెట్ ముస్లిం కమ్యూనిటీకి...
ఫోర్త్ వేవ్ ఇక లేనట్టే!
ప్రపంచదేశాలను కరోనా గజగజ వణికించిన సంగతి తెలిసిందే. కరోనా థర్డ్ వేవ్ ముప్పు తొలగిపోవడంతో అన్నిదేశాలు ఊపిరిపీల్చుకోగా ఇక ఫోర్త్ వేవ్ పై భయం అక్కర్లేదని ప్రఖ్యాత వైరాలజిస్ట్ డాక్టర్ జాకోబ్ జాన్...