రైతు ధర్నాని విజయవంతం చెయ్యాలి- అనిల్ కూర్మాచలం
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 12వ తేదీన నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో రైతన్నలు అధిక సంఖ్యలో...
హెచ్ 1బీ వీసాలు…ట్రంప్ కీలకనిర్ణయం!
హెచ్ 1బీ వీసాల రద్దుపై ట్రంప్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తొలుత రెండు నెలల వరకు హెచ్1 బీ వీసాలపై బ్యాన్ విధించిన ట్రంప్ దానిని పొడగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త...
అమెరికాలో డెల్టా పంజా..
అమెరికాలో మళ్లీ డెల్టా వైరస్ కేసులు తీవ్రస్ధాయికి చేరాయి. సోమవారం ఒక్కరోజే లక్షకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ప్రతిరోజు 1800 మందికి పైగా మరణిస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో డెల్టా వేరియంట్...
అమెరికాలో కాల్పుల కలకలం..ముగ్గురు మృతి
అమెరికాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. టెక్సాస్లోని ఓ అపార్ట్మెంట్ ఆవరణలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో కాల్పులు సంభవించాయని పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు కలిపి కాల్పులకు తెగబడగా ముగ్గురు...
ట్విట్టర్ బ్లూటిక్..అప్డేట్
ట్విట్టర్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు సీఈవో ఎలన్ మస్క్. కంటెంట్ మాడరేషన్లో భాగంగా ఫేక్ అకౌంట్స్పై దృష్టి సారించారు. రాజకీయ నాయకులు, హీరోలు, హీరోయిన్స్, సెలబ్రిటీల ఫ్యాన్ పేజీకి సంబంధించిన అడ్మిన్...
కరోనాలో మరో కొత్త వేరియంట్..
ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తోంది. భారత్లో సైతం కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో థర్డ్ వేవ్ వస్తుందన్న సంకేతాలు వస్తుండగా తాజాగా మరో వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఒమిక్రాన్ కన్నా వేగంగా...
జన్మభూమి రుణం తీర్చుకుంటున్న ఆటా
అమెరికా తెలుగు అసోసియేషన్.. ఆటా సంస్థ తెలుగు సమాజానికి, సంస్కృతికి అపూరూప సేవలు అందిస్తోంది. విదేశాల్లో స్థిరపడిన మన తెలుగు ప్రజలు తమ మూలాలను మర్చిపోకుండా జన్మభూమి రుణం తీర్చుకుంటున్నారు. రవీంద్ర భారతి...
మెక్సికోలో భారీ భూకంపం..
మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం మధ్యాహ్నం 1.05 గంటలకు 7.5 తీవ్రతతో భూకంపం సంభవించగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు...
KTR: దేశంలో అగ్రగామిగా డైఫుకు కంపెనీ
రంగారెడ్డి జిల్లా చందన్వల్లి ఇండస్ట్రియల్ పార్కులో జపాన్కు చెందిన డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ యూనిట్కు, నికోమాక్ తైకిషా కంపెనీల ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అణుబాంబు దాడిని ఎదుర్కొని...
రాజపక్స సోదరులకు షాక్.. దేశం విడిచి వెళ్లొద్దు!
తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో శ్రీలంక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు గొటబాయ రాజపక్స. ఆయన రాజీనామాను స్పీకర్ అమోదించగా శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా...