ఇండోనేషియాలో ప్రధానికి ఘనస్వాగతం..
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు. ఆసియాన్-భారత్, 18వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు ఇండోనేషియాకు చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు మువ్వన్నెల జెండాతో ప్రధానికి స్వాగతం పలికారు.
చిన్న పిల్లలను...
జీ20 సదస్సుకు స్పెయిన్ దూరం..!
జీ20 సదస్సుకు స్పెయిన్ దూరం కానుంది. ఆ దేశ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్కు కరోనా పాజిటివ్గా తేలడంతో ఆయన ఈ సదస్సుకు హాజరుకాలేక పోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కరోనా...
Next Pandemic Disease X:కొవిడ్ కంటే ప్రాణాంతకం..
కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలంతో ప్రపంచం గజగజ వణికిపోతోంది. కరోనా మహమ్మారి ధాటికి లక్షల సంఖ్యలో ప్రజలు ప్రానాలు కొల్పోయారు. ఇక కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. కరోనా కంటే ప్రాణాంతకమైన ఎక్స్...
అన్నదమ్ముళ్లకు 11,196 సంవత్సరాల జైలు శిక్ష!
మనీలాండరింగ్ కేసులో తుర్కియే కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ముగ్గురు అన్నదమ్ముళ్లకు ఒక్కొక్కరిగి ఏకంగా 11,196 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. థోడెక్స్ అనే పేరుతో క్రిప్టో బిబిజెస్ ను స్థాపించిన ఫరూఖ్...
అంగరంగ వైభవంగా టిఎఫ్సిసి అవార్డులు
తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో దుబాయ్లో అంగరంగ వైభవంగా టిఎఫ్సిసి సౌత్ ఇండియా నంది అవార్డులు జరగనున్నాయి. ఈ సందర్భంగా దుబాయ్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో టిఎఫ్సిసి నంది అవార్డులకు సంబంధించిన...
జర్మనీ గాయనితో ప్రధాని మోడీ..
భారత పర్యటనకు వచ్చిన జర్మనీ గాయని కసాండ్రా మే స్పిట్మన్ని కలిశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. భారతీయ సంగీతం, సంస్కృతం పట్ల కసాండ్రాకు ఉన్న అభిరుచిని ప్రశంసించారు మోడీ.
ఈ సందర్భంగా అచ్యుతం కేశవం...
‘మాట’తో జీవితం ఆనందంగా మారిపోయింది
మాట (మన అమెరికా తెలుగు అసోసియేషన్ ) ఆధ్వర్యంలో అద్భుతమైన సేవా కార్యక్రమాలు ఫిబ్రవరి 17 నుండి మార్చి 10 వరకు జరగనున్నాయి. కార్యక్రమంలో భాగంగా కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో జరగుతున్న...
దీపావళి వేడుకల్లో బ్రిటన్ ప్రధాని..
దీపావళి సంబరాలు మొదలయ్యాయి. లండన్లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. లండన్లోని భారతీయులు నిర్వహించిన ఈ వేడుకల్లో సతీసమేతంగా హాజరయ్యారు రిషి. దీపావళి వేడుకలకు ముందు డౌనింగ్...
ఘనంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలు..
ఎన్నారై బి.ఆర్.యస్ యూకే ఆద్వర్యం లో లండన్ లో ఘనంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ,భారాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ప్రధాత, ఉద్యమ రథసారధి కెసిఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు....
వెనిజులాలో ప్రమాదం.. 23 మంది మృతి
వెనిజులాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓపెన్ పిట్ బంగారు గని ఆకస్మాత్తుగా కూలిపోవడంతో 23 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతుల...