Sunday, May 19, 2024

అంతర్జాతీయ వార్తలు

saudi

నెంబర్‌ 1గా చమురు దిగ్గజ సంస్థ సౌదీ ఆరాంకో!

రష్యా - ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్ధంతో చమురు ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చమురు దిగ్గజ సంస్థ సౌదీ ఆరాంకో షేరు అమాంతం పెరిగిపోయాయి. ప్రపంచంలోనే అత్యంత...
pm

ఈ విజయం శుభపరిణామం: బ్రిటన్ ప్రధాని

అవిశ్వాస పరీక్షలో నెగ్గారు బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్. సొంత పార్టీ స‌భ్యులే బోరిస్‌పైఅవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టగా బోరిస్‌కు మ‌ద్ద‌తుగా క‌న్జ‌ర్వేటివ్ పార్టీకి చెందిన 211 స‌భ్యులు ఓటు వేశారు. అవిశ్వాస...
mlc kavitha

ఎమ్మెల్సీ కవితను కలిసిన అనిల్ కుర్మాచలం..

తెలంగాణ రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్‌ గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి ఎమ్మెల్సీ కవితను కలిశారు అనిల్ కుర్మాచలం. తెలంగాణ ఆడబిడ్డ కల్వకుంట్ల కవితని కలిసి ఆశీర్వాదం...

పౌర హక్కుల పరిరక్షణకు నోబెల్‌ శాంతి పురస్కారాలు

2022వ సంవత్సరానికిగాను నోబెల్ శాంతి పుర‌స్కారాన్ని ఓ వ్య‌క్తితో పాటు మ‌రో రెండు సంస్థ‌ల‌కు క‌లిపి ఇచ్చారు. నార్వేయ‌న్ నోబెల్ క‌మిటీ ఈ అవార్డును ప్ర‌క‌టించింది. బెలార‌స్‌కు చెందిన మాన‌వ హ‌క్కుల అడ్వ‌కేట్...

2022…సురక్షితమైన నగరాల జాబితా

2022వ సంవత్సరానికిగాను ప్రపంచంలోని సురక్షితమైన నగరాల జాబితాను బెర్క్‌షైర్ హాత్‌వే కంపెనీ రూపొందించింది. ఇది ప్రపంచంలోని 23నగరాలను టాప్‌లో ఎంపిక చేసింది. అయితే అమెరికన్‌ ప్రయాణికులను ఈ జాబితాను రూపొందించడానికి ఎక్కువగా అధారపడింది....

కేంద్రం సహకరించకున్నా తెలంగాణ టాప్‌..

కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా తెలంగాణ దేశంలోనే టాప్‌ రాష్ట్రంగా నిలిచిందన్నారు మంత్రి కేటీఆర్. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్‌ ఫోరమ్‌లో ఇండియా టుడే న్యూస్ డైరెక్ట‌ర్‌ రాహుల్ క‌న్వ‌ల్‌ తో ఇంటర్వ్యూలో...

21 వేలు దాటిన మృతుల సంఖ్య

టర్కీ, సిరియాలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు అందరిని కలచివేస్తున్నాయి. రోజురోజుకు మృతుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటివరకు మృతుల సంఖ్య 21 వేలు దాటాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి....

Bharat:మైనార్టీ హక్కులపై మోదీ స్పందన..

అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రజాస్వామ్యం, మైనార్టీ హక్కులు, భావప్రకటన స్వేచ్చ విషయాలపై చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా యూఎస్‌ మీడియా...

‘బోర్లాగ్’ సదస్సుకు మంత్రి నిరంజన్ రెడ్డి

బోర్లాగ్ అంతర్జాతీయ సదస్సుకు హాజరుకానున్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ మేరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది రాష్ట్ర ప్రభుత్వం.పదేళ్ల తెలంగాణ వ్యవసాయరంగ ప్రగతి ప్రస్థానంపై ప్రసంగించాలని మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించారు...
china coronavirus

చైనాలో మళ్లీ లాక్ డౌన్‌..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి దాటగా లక్షల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. కరోనా పుట్టిన చైనాలో కొద్దిరోజులుగా పంజా విసరని...

తాజా వార్తలు