ఎన్నారైలతో మంత్రి కేటీఆర్ ముఖాముఖి..
అమెరికాలోని ఎన్నారైలతో మంత్రి కేటీఆర్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. మన ఊరు - మన బడికి నిధుల సమీకరణలో భాగంగా ఎన్నారైలతో సమావేశం నిర్వహించారు. దేశంలో 24 గంటలు విద్యుత్ అందిస్తున్న ఏకైక...
ఉక్రెయిన్ పై రష్యా దాడి..26 స్థావరాలు ధ్వంసం
రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు 423 లక్ష్యాలపై దాడి చేసినట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్ లో 26 స్థావరాలను ధ్వంసం చేశామని రష్యా వెల్లడించింది. రైల్వే వ్యవస్థ,...
కొత్త చరిత్ర సృష్టించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్..
పర్యావరణ హితాన్ని కోరుతూ, దేశ వ్యాప్త పచ్చదనం పెంపు లక్ష్యంగా పనిచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొత్త చరిత్రను సృష్టించింది. మంచుఖండం అంటార్కిటికాపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జెండా ఎగిరింది.ప్రపంచ పర్యావరణం కాపాడటమే...
రాజపక్స సోదరులకు షాక్.. దేశం విడిచి వెళ్లొద్దు!
తీవ్ర ఆర్ధిక సంక్షోభంతో శ్రీలంక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు గొటబాయ రాజపక్స. ఆయన రాజీనామాను స్పీకర్ అమోదించగా శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా...
యూఎస్లో బాపూజీ విగ్రహాం ధ్వంసం
సర్వమానావళికి శాంతి ఆహింస సత్యగ్రహం అను ఆయుధాలను ఇచ్చిన మహానీయుని విగ్రహాలు ద్వంసం చేస్తున్నారు. తాజాగా అమెరికాలో న్యూయార్క్ నగరంలోని తులసీ మందిర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహాంను గుర్తు తెలియని దుండగులు...
ఉక్రెయిన్ అధ్యక్షుడికి స్వల్ప గాయాలు..
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ కి పెను ప్రమాదం తప్పింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఆయన ప్రయాణిస్తున్న కారును మరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ప్రస్తుతం...
మహిళా బిల్లుకై ఎమ్మెల్సీ కవిత పోరాటానికి ఎన్నారైల మద్దతు
భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ బిల్లుపై చేస్తున్న ఆందోళనకు ఎన్ఆర్ఐలు మద్దతు పలికారు. వివిధ దేశాలకు చెందిన ఎన్నారైలు హైదరాబాద్ లో సమావేశమై, చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం...
World Red Cross Day:రెడ్ క్రాస్ డే
ఇవాళ అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ దినోత్సవం.ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9.7 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. జాతి, మత, కుల, వర్గ, వర్ణ, వయో భేదాలు లేకుండా సత్సంకల్పంతో సమాజ...
Zuckerberg:11 ఏళ్ల తర్వాత ట్విట్టర్లోకి
ఫేస్ బుక్ ఫైండర్ మార్క్ జుకర్ బర్గ్ 11 ఏళ్ల తర్వాత ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1967 నాటి స్పైడర్ మ్యాన్ కార్టూన్ ను తొలి పోస్ట్ చేసిన జుకర్ దానికి ఎలాంటి...
KTR:అమెరికా పోలీసుల తీరు బాధాకరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి అమెరికాలోని సియోటెల్లో జరిగిన రోడ్డుప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. జాహ్నవి ప్రాణాలకు విలువ లేదంటూ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ...