‘దిల్ సే’ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ ఉత్సవాలు…
ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ నగరంలో ఎప్పింగ్ కమ్యూనిటీ హాల్ లో "దిల్ సే " స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యం లో మొదటి సారి గా గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మేల తాళాలతో...
Biden:యుక్రెయిన్కి సైనిక సాయం అందిస్తాం!
యుక్రెయిన్కి సైనిక సాయం అందిస్తామని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. వైట్ హౌస్ ఓవల్ కార్యాలయంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను చర్చించారు....
CM KCR:బుద్ధిజం పూర్వ వైభవానికి సీఎం కేసీఆర్ కృషి
రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక , పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ శ్రీలంక రాజధాని కొలంబోలో తన రెండో రోజు పర్యటనలో భాగంగా జెటవనారమయ...
కెనడా వీసాలను నిలిపివేసిన భారత్..
భారత్ - కెనడా మధ్య ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కెనడా వీసాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య...
ఇకపై డబ్బులకే ట్విట్టర్!
యూజర్లకు షాకిచ్చింది ట్విట్టర్. ఇప్పటి వరకూ ట్వీట్ డెక్ సర్వీసులు ఉచితం కానీ వాటిని పెయిడ్ సర్వీసులుగా మారుస్తున్నట్లు వెల్లడించారు ఎలన్ మస్క్.అధికారిక, ధృవీకరణ ట్విట్టర్ అకౌంట్లకు చిహ్నంగా ఉన్న బ్లూటిక్కు చందా...
గ్రీన్ ఛాలెంజ్కు పర్యావరణవేత్త ఏరిక్ సోల్హెమ్ మద్దతు
గ్రీన్ మ్యాన్ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మద్దతు తెలిపారు ప్రముఖ పర్యవరణవేత్త ఏరిక్ సోల్హెమ్. గ్రీన్ ఇండియూ ఛాలెంజ్ కు మద్దతు తెలపడంపై గర్వంగా ఉందని...
Kavitha:’చేనేత బతుకమ్మ – దసరా’ వేడుకల పోస్టర్ రిలీజ్
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆద్వర్యం లో అక్టోబర్ 21 న నిర్వహిస్తున్న "లండన్ - చేనేత బతుకమ్మ - దసరా " వేడుకల పోస్టర్ ని ఎమ్మెల్సీ కవిత...
సైమా అవార్డ్స్ -2023 విజేతలు వీరే..
సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్ట్స్ – 2023 దుబాయ్ లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ వేడుకల్లో తొలి రోజు తెలుగు, కన్నడ నటుడు సందడి చేశారు. 2023...
KTR:అమెరికా పోలీసుల తీరు బాధాకరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి అమెరికాలోని సియోటెల్లో జరిగిన రోడ్డుప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. జాహ్నవి ప్రాణాలకు విలువ లేదంటూ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ...
అన్నదమ్ముళ్లకు 11,196 సంవత్సరాల జైలు శిక్ష!
మనీలాండరింగ్ కేసులో తుర్కియే కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ముగ్గురు అన్నదమ్ముళ్లకు ఒక్కొక్కరిగి ఏకంగా 11,196 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. థోడెక్స్ అనే పేరుతో క్రిప్టో బిబిజెస్ ను స్థాపించిన ఫరూఖ్...