Wednesday, May 8, 2024

అంతర్జాతీయ వార్తలు

బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో తో వార్ వన్ సైడ్:అశోక్ గౌడ్

బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో దేశ సంక్షేమానికే దిక్సూచని, 1౦౦ సీట్లతో మూడోసారి అధికారం లోకి రాబోతుందని, బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో తో వార్ వన్ సైడ్ అయిందని ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్...

ఇజ్రాయెల్‌..కొనసాగుతున్న భారతీయుల తరలింపు

ఇజ్రయెల్ - హమాస్ మధ్య యుద్ధం తారాస్ధాయికి చేరుకున్న నేపథ్యంలో అక్కడి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ ఆపరేషన్ అజయ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు మూడు విమానాల్లో వందల మందిని సురక్షితంగా భారత్‌కు తీసుకురాగా...

ఇజ్రాయెల్ నుండి సురక్షితంగా స్వదేశానికి..

ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. హమాస్ ఉగ్రదాడిని నిరసిస్తూ ఆ దేశంపై బాంబులతో విరుచుకపడుతుండగా అగ్రరాజ్యం అమెరికా సైతం ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తోంది. ఇక ఇజ్రాయెల్ -...

సింగపూర్‌లో బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ పండగలో ప్రథమ స్థానం పూలదే. ఏటి గట్లపై, పొలం గట్లపై విరబూసిన అచ్చమైన పల్లె పూలే బతుకమ్మలో అందంగా ఒదిగిపోతాయి. రంగురంగుల హరివిల్లులా పరుచుకుంటాయి. తొమ్మిది రోజుల పాటు తీరొక్క పువ్వుతో.....

Israel war:3 వేల మంది మృతి

ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం 5వ రోజుకు చేరుకుంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3వేలు దాటింది. హమాస్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాలో పలు భవనాలను...

‘బోర్లాగ్’ సదస్సుకు మంత్రి నిరంజన్ రెడ్డి

బోర్లాగ్ అంతర్జాతీయ సదస్సుకు హాజరుకానున్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ మేరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది రాష్ట్ర ప్రభుత్వం.పదేళ్ల తెలంగాణ వ్యవసాయరంగ ప్రగతి ప్రస్థానంపై ప్రసంగించాలని మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించారు...

మహిళా రిజర్వేషన్ బిల్లు..సీఎం కేసీఆర్ కీలక పాత్ర

మహిళా రిజర్వేషన్ బిల్లు అమోదంలో సీఎం కేసీఆర్ పాత్ర కీలకమన్నారు ఎమ్మెల్సీ కవిత. లండన్‌లో పబ్లిక్ పాలసీకి సంబంధించి ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా మహిళా రిజర్వేషన్లు - ప్రజాస్వామ్య ప్రక్రియలో...

లండన్‌ అంబేద్కర్ మ్యూజియంలో ఎమ్మెల్సీ కవిత..

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రమే నెరవేరుస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్రంలో అనేక పథకాలను అమలు చేస్తున్నారని...

Allu Arjun:మేడమ్ టుస్సాడ్స్ లో అల్లు అర్జున్..

‘పుష్ప’ చిత్రంలోని నటనకు గానూ ఇటీవలే నేషనల్ అవార్డును పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మరో అరుదైన ఘనతను సాధించారు. ‘మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్‌’లో మైనపు విగ్రహం ఉన్న మొదటి...

కరోనా కంటే నిఫా వైరస్ డేంజర్.. జాగ్రత్త!

2019లో చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ స్థాయిలో వణికించిందో అందరికీ తెలిసిన విషయమే. ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. అయితే...

తాజా వార్తలు