కీలక సూత్రధారి బండి సంజయ్: సీపీ రంగనాథ్
పదవ తరగతి ప్రశ్నపత్రాలు లీకేజీ వ్యవహరంలో ఏ1గా బండి సంజయ్ అని వరంగల్ సీపీ రంగనాథ్ అన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ ఈ వ్యవహరంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు....
ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు..
రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రగతి భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, డీజీపీ...
పీకేతో 8 ఏళ్లుగా స్నేహం- సీఎం కేసీఆర్
గత కొంతకాలంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ జరుగుతున్న ప్రచారంపై సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ముచ్చటే లేదని తేల్చిచెప్పారు. ఆరు నూరైనా ముందస్తుకు పోయే ప్రసక్తే లేదని,...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా..
గత 9 రోజులుగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నిరవధిక వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. స్పీకర్ మాట్లాడుతూ.. ఈ సమావేశాలు 9 రోజుల...
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ సస్యశామలం..
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ గారు అహర్నిశలు కృషి చేస్తున్నారని, అందులో భాగంగా వరంగల్లో ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించేందుకు శ్రీకారం చుట్టినట్లు...
టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశాంతంగా ఉండాలి
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఎదుర్కొలేక బీజేపీ నీచ రాజకీయాలు చేపట్టిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే వ్యవహారంలో రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం...
గ్రీన్ ఛాలెంజ్లో మొక్కలు నాటిన నూతన వధూవరులు..
రాజ్యసభ సభ్యులు జొగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా ముఖ్రా కె గ్రామంలో ప్రతి వివాహ వేడుకలో నూతన వధూవరులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని తమవంతుగా మొక్కలు...
నిన్ను చూసి గర్విస్తున్నాం..!
హైదరబాదీ బాక్సర్ నిఖత్ జరీన్ చరిత్రాత్మక విజయం సాధించి వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది. ఇస్తాంబుల్ వేదికగా జరిగిన 52 కేజీల ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో విజయం సాధించి బంగారు పతకం...
టీవీ5 ఎండీపై పోలీసు కేసు నమోదు..
జూబ్లీహిల్స్ కోపరేటివ్ అధ్యక్షుడు, టీవీ5 ఎండీ రవింద్ర నాయుడు పైన పోలీసు కేసు నమోదయ్యింది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ కోపరేటివ్ సభ్యుడు...
శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి..
తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, పుదుచ్చేరి హోంమంత్రి నమాశ్శివాయం,మంత్రి ఆర్ముగం లు ఈ రోజు ఉదయం వి ఐ పి విరమసమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు,దర్శనానంతరం ఆలయ...