Sunday, April 28, 2024

రాష్ట్రాల వార్తలు

yadadri

28న యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ..

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 28న ప్ర‌ధానాల‌యంలో మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ ,అదే రోజు మిథున‌ల‌గ్న సుముహుర్తంలో మ‌హాకుంభాభిషేకం నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్లడించారు ఆల‌య అర్చ‌కులు. బాలాల‌యంలో ఉద్ఘాట‌న...
ktr

భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ వెహికిల్స్ దే..కేటీఆర్

జహీరాబాద్ లో ఎంజీ ఈవి పార్క్ ప్రారంబించడంతో పాటు,వాయు మోటర్స్, జడ్21 కంపెనీలకు చెందిన ఎలక్ట్రానిక్ వెహికల్స్ ని ఐటి, ప‌రిశ్ర‌మ‌ల‌ శాఖ మంత్రి కేటీఆర్ లాంచ్ చేసారు. ఈ సంద‌ర్బంగా కేటీఆర్...

ఖర్జూర పండు..ఎన్ని లాభాలో!

డ్రై ఫ్రూట్స్ లో ఒకటిగా పరిగణించే ఖర్జూరాలు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పోషకాల గనిగా ఖర్జూరలకు పేరు ఉంది. ఇందులో మన శరీరానికి అవసరమైన అన్నీ పోషకాలు కూడా పుష్కలంగా...
corona

ఏపీలో కొత్త 1,395 కరోనా కేసులు..

ఏపీలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 1,395 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది చనిపోయారు. ఇప్పటి వరకు మొత్తం 6,890...
trs

రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్…

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా దామోదర్‌రావు, బండి పార్థసారధిరెడ్డి రేపు నామినేషన్లు...
cracked foots

పాదాల పగుళ్ళకు చిట్కాలు..

1.ప్రతి రోజు పాదాలను గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి,పాదాల వేళ్ళమధ్య ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. 2. రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడుక్కొని తడిలేకుండా తుడుచుకోవాలి. 3. పడుకునే ముందు వాజలైన్ లేదా కొబ్బరి నూనె...

సినారెకు ఏకలవ్య శిష్యున్ని: యార్లగడ్డ

సి నారాయణ రెడ్డికి తనమీద పుత్ర ప్రేమ ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. తెలంగాణ సారస్వత పరిషత్ లో నిర్వహించిన సినారె 88 వ జయంతి ఉత్సవాల్లో...

SathishReddy:ఈవీపై ఇన్సెంటీవ్ తగ్గింపు పర్యారణానికి గొడ్డలిపెట్టు

ఎలక్ట్రానిక్ వెహికిల్‌పై ఇన్సెంటీవ్ తగ్గింపు పర్యావరణానికి గొడ్డలి పెట్టని దానిని కేంద్రం వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకోవాలని తెలంగాణ పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వై. సతీష్ రెడ్డి అన్నారు. ఎలక్ట్రిక్...
khammam

ఖమ్మంలో మంత్రి పువ్వాడ సైకిల్ సవారీ..

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఖమ్మం పట్టణంలో సైకిల్‌పై పర్యటించారు మంత్రి పువ్వాడ అజయ్‌. మేయర్‌ పునుకొల్లు నీరజ, కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, కమిషనర్‌ అనురాగ్‌ జయంతితో కలిసి సైకిల్‌పై తిరుగుతూ క్షేత్రస్థాయిలో పనుల...

శాస్త్రోక్తంగా తిరుమ‌లేశుని చ‌క్ర తిరుమంజ‌నం

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన సోమ‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తొమ్మిది రోజుల పాటు జ‌రిగిన న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు...

తాజా వార్తలు