గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన నూతన వధూవరులు..

31
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జొగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ భాగంగా ముఖ్రా కె గ్రామంలో ప్రతి వివాహ వేడుకలో నూతన వధూవరులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని తమవంతుగా మొక్కలు నాటడం జరుగుతోంది. ఇందులో భాగంగా నేడు జరుగుతున్న 50వ పెండ్లిలో నూతన వధూవరులు తల్వారె మాధవి-వాగ్మారె క్రిష్ణ మొక్కలు నాటారు. ఈ కార్యక్ర్మంలో సర్పంచ్ గాడ్గె మినాక్షి,ఎంపీటీసీ గాడ్గె సుభాష్ పాల్గొన్నారు.

- Advertisement -