Monday, June 17, 2024

రాష్ట్రాల వార్తలు

etala

ఈటల కబ్జా భూములపై నివేదిక..

మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట హకీంపేట గ్రామ శివార్లలో 1994లో తమకు కేటాయించిన అసైన్ లాండ్స్ ను తమ వద్ద నుంచి బలవంతంగా ఆక్రమించినారని, ఈటల రాజేందర్ కు చెందిన జమునా...

KTR:ప్రతిపక్షాలు సంక్రాంతి గంగిరెద్దులోళ్లు

వరంగల్ వేదికగా ప్రతిపక్షాలపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ఎన్నికలు రాగానే సంక్రాంతికి గంగిరెద్దులోళ్లు వచ్చినట్లు ప్రతిపక్షాలు వస్తాయని వారి మాయలో పడవద్దని సూచించారు. వ‌రంగ‌ల్‌లో వేల కోట్ల రూపాయాల‌తో చేప‌ట్టిన అభివృద్ధి...

CMKCR:జూన్ 30న పోడు పట్టాల పంపిణీ

సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలోని గిరిజనులకు గుడ్‌న్యూస్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో...

షర్మిల..” నో క్లారిటీ ” ?

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఈమె సోలో గా బరిలోకి దిగుతున్నారా లేదా తన పార్టీని కాంగ్రెస్...
pocharam

దేశంలో పేదరికం పోవాలి: పోచారం

దేశంలో పేదరికం పోయి స్వాతంత్ర్య ఫలాలు అందరికి అందాలన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బాన్సువాడ పట్టణంలో నిర్వహించిన ఫ్రీడమ్‌ రన్‌లో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌...

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన సీఎం కేసీర్‌..

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో సీఎం కేసీఆర్ త‌న బృందంతో ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఈ నెల 25న‌...
sambhashivarao

చరిత్రను వక్రీకరిస్తే ఊరుకోం: కూనంనేని

గవర్నర్ తమిళి సై తీరును తప్పుబట్టారు సీపీఐ రాష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు. . ప్రజాస్వామ్యాన్ని కూల్చేలా గవర్నర్‌ వ్యవస్థ ఉందని విమర్శించారు.జేపీని ఎదుర్కొనేందుకు రాష్ట్రాల వారీగా పొత్తులు ఉంటాయని చెప్పారు. కాషాయ పార్టీని...
yashwanth

హైదరాబాద్‌కు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. ఈ నేపథ్యంలో యశ్వంత్‌కు ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేసింది. ఇవాళ ఉదయం 11గంటలకు బేగంపేట ఎయిర్...
amarinder singh

సిద్ధూపై పోటీ పెడతాం: కెప్టెన్ అమరీందర్‌

తాను కొత్త ఆర్టీ పెట్టడం ఖాయమని తేల్చిచెప్పారు పంజాబ్ మాజీ సీఎం, కెప్టెన్ అమరీందర్ సింగ్. ఎన్నికల కమిషన్ నుండి అనుమతి రాగానే పార్టీ పేరు ప్రకటిస్తానని తెలిపారు. సిద్దూ ఎక్కడి నుండి...

తల స్నానం, వేడినీటి స్నానం ప్రమాదమా?

ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ మన శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే ప్రతిరోజూ స్నానం చేస్తే ఎంతో మేలు. అయితే చాలామంది తలస్నానం చేయడంపై కన్ఫ్యూజన్ కు లోనవుతూ ఉంటారు. తల...

తాజా వార్తలు