Wednesday, June 26, 2024

రాష్ట్రాల వార్తలు

sabitha

8వ తరగతి వరకు ఇంగ్లీష్‌ బోధన: సబితా

1 నుంచి 8వ తరగతి వరకు ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ బోధన నిర్వహిస్తామని తెలిపారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. జూన్ 13 నుంచి పాఠశాలల పున:ప్రారంభం యధావిధిగా కొనసాగుతోందని…ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్...

కేంద్రం పెంచిన ధరలకు నిరసనగా టీఆర్ఎస్ ధర్నా..

కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా హైదరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టింది. ఈ నేప‌థ్యంలో సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి కార్యాలయం వద్ద రోడ్డు ప‌క్క‌నే వంట‌లు...

మునుగోడులో బీజేపీ ఓడిపోవడం ఖాయం:బాల్క సుమన్‌

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ఖాయమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌ అన్నారు. నియోజకవర్గంలో డబ్బులు మద్యం ఏరులై పారిస్తున్నారని మండిపడ్డారు. ప్రచారానికి వెళ్లిన చోట ప్రజలు ఆయన్ను నిలదీస్తున్నారని అన్నారు....

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిపై మంత్రి ఈటెల సమీక్ష..

బీబీ నగర్ ఎయిమ్స్ ఆసుపత్రిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ మరియు ఇతర డాక్టర్లతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ లో ప్రస్తుతం...
mann

‘PunjAAP’..సక్సెస్ సీక్రెట్ ఇదే!

ఎగ్జిగ్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఓ ప్రాంతీయ పార్టీ సంచలనం సృష్టించింది. పంజాబ్‌లో తిరుగులేని విజయాన్ని సాధించిన కాంగ్రెస్ , బీజేపీలను ఊడ్చి పారేసింది ఆప్‌. కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ...
jobs

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. 1433 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖల్లో ఖాళీల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో వివిధ కేడర్‌లకు చెందిన 1,433 పోస్టుల...

CYBERCRIME:సైబర్ మోసాలకు బలికావొద్దు..డైల్‌1930.!

ప్రస్తుత కాలంలో టెక్నాలజీని ఉపయోగించి సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్టు నిత్యం సిటీ సైబర్ క్రైమ్‌ పోలీసులకు వేలాదిగా కంప్లైట్స్ వెళ్తున్నాయి. అయితే తాజాగా నెట్టింట్లో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. సైబర్...
rythu bandhu

అన్నదాతల ఖాతాల్లోకి 8వ రోజు ‘రైతుబంధు’

రాష్ట్రంలో రైతు బంధు సాయం పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నది. 8వ రోజు 86,662 మంది రైతుల ఖాతాల్లో రూ.514.88 కోట్లు జమ కానున్నాయి. ఇప్పటి వరకు 60.57 లక్షల మంది రైతులకు సంబంధించి...
Minister Errabelli

కేంద్ర వైఖ‌రిపై మంత్రి ఎర్ర‌బెల్లి ఆగ్ర‌హం..

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ అగ్నిపథ్‌ ఆందోళ‌న ఘ‌ట‌న దుర దృష్ట‌క‌రం అన్నారు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖల‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు.. ఈ మేరకు ఆయన ఓ...

టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు..

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, రాష్ట్ర మంత్రులు V. శ్రీనివాస్ గౌడ్, శ్రీమతి సబిత ఇంద్రారెడ్డి గార్ల సమక్షంలో మహబూబ్ నగర్ జిల్లా BJP పార్టీ OBC మోర్చా జిల్లా అధ్యక్షుడు...

తాజా వార్తలు