Thursday, May 16, 2024

రాష్ట్రాల వార్తలు

kcr

దేశమును ఋజు మార్గంలో పెడతా: సీఎం కేసీఆర్

దేశం దారితప్పి పోతోంది..అసహ్యం పుట్టించే పనులు జరుగుతున్నాయన్నారు సీఎం కేసీఆర్. మల్లన్న సాగర్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన సీఎం… శాంతి భద్రతలు ఉంటే నే అభివృద్ధి సాధ్యం అన్నారు. మత కల్లోల క్యాన్సర్...
kondaveedu

మేము సైతం : కొండవీడు చిత్ర బృందం

టీఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్‌కు విశేష స్పందన వస్తుంది. తాజాగా కొండవీడు చిత్ర బృందం జూబ్లీహిల్స్ లోని జీహెచ్‌సీఎం పార్క్ లో మొక్కలు నాటారు. ఈ...

అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు పెరగాలి: హరీశ్‌ రావు

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీచింగ్‌ ఆసుపత్రిల్లో బ్రెయిన్‌డెడ్‌ నిర్ధారణ ప్రక్రియ చేపట్టాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. నిమ్స్‌లో వ్యాధి నిర్ధారణ పరీక్ష ఫలితాలు సాధ్యమైనంత త్వరగా ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. బెడ్...

మొక్కలు నాటిన మేయర్ జక్క వెంకట్ రెడ్డి..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో మొక్క నాటారు మేయర్ జక్క వెంకట్ రెడ్డి. గ్రీన్...
kcr cm

ఆరోగ్య రంగంలో అద్భుత విజ‌యాలు..

ఆరోగ్య రంగంలో తెలంగాణ అద్భుత విజ‌యాలు సాధించిందన్నారు సీఎం కేసీఆర్. వరంగల్‌లో ప్రతిమ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన సీఎం.. ఆరోగ్య రంగంలో మ‌రిన్ని విజ‌యాలు సాధించాలన్నారు. 2014 కంటే ముందు...
TRS Rajya Sabha Candidates

T’RS’ అభ్య‌ర్థులకు బీ ఫారాల‌ను అందజేసీన కేసీఆర్‌..

బుధ‌వారం సాయంత్రం ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను టీఆర్ఎస్ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో క‌లిశారు. టీఆర్ఎస్ అభ్య‌ర్థులుగా న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక ఎండీ దీవ‌కొండ దామోద‌ర్ రావు, హెటిరో అధిప‌తి డాక్ట‌ర్ బండి పార్థ‌సార‌థి...
harishrao

బీజేపీ వస్తే ఆర్టీసీని అమ్ముతుంది: హరీష్

బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని అమ్ముతుందని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. నర్సాపూర్ ఆర్టీసీ బస్ డిపో ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన హరీష్..● తెలంగాణకు మాటలు- గుజరాత్ కు మూటలు ఇస్తారా అని...
Raghavendra

గ్రీన్ ఛాలెంజ్‌లో ఆకెళ్ళ రాఘవేందర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా దిల్ సుఖ్‌ నగర్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు Gurukulam for IAS founder, మోటివేషన్ స్పీకర్...
harishrao

డయాలసిస్ కిట్‌ల పెంపుకు కృషి: హరీష్ రావు

రాష్ట్రంలో డయాలసిస్‌ కిట్‌ల పెంపుకు కృషిచేస్తానని తెలిపారు మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ కొండాపూర్ జిల్లా ఆసుపత్రిలో 100 పడకల ఆస్పత్రి నూతన అంతస్తును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు…కరోన...
alair

యాదాద్రికి అరుదైన గౌరవం

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి అరుదైన గౌరవం లభించింది. తపాలా శాఖ యాదాద్రి ఆలయ ఫొటోతో పోస్టల్ కవర్ రిలీజ్ చేసింది. రాష్ట్రంలో ఈ గుర్తింపు పొందిన తొలి ఆలయం యాదాద్రి కావడం విశేషం....

తాజా వార్తలు