- Advertisement -
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్కు విశేష స్పందన వస్తుంది. తాజాగా కొండవీడు చిత్ర బృందం జూబ్లీహిల్స్ లోని జీహెచ్సీఎం పార్క్ లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నటి శ్వేతా వర్మ, నిర్మాత ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు.
- Advertisement -