Wednesday, June 26, 2024

వార్తలు

akshaya tritiya 2020

మరింత దిగొచ్చిన బంగారం ధర…

బంగారం ధర మరింత దిగొచ్చింది.హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.40 త‌గ్గి.. రూ.46,230గా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం కూడా అదేస్థాయిలో.. రూ.40 త‌గ్గ‌డంతో.. రూ.50,840కు...
india coronavirus cases

తెలంగాణలో 24 వేలకు చేరువలో కరోనా కేసులు…

తెలంగాణలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఆదివారం కొత్తగా 1590 కరోనా కేసులు రికార్డుకాగా ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1,277 నిర్ధారణ అయ్యాయి. ఇక తెలంగాణలో ఇప్పటివరకు...
kerala

కేరళలో ఏడాది లాక్ డౌన్‌..!

కరోనా కట్టడిలో కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఏడాదిపాటు లాక్ డౌన్‌ని పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొత్తమార్గదర్శకాలను విడుదల చేసింది కేరళ ప్రభుత్వం. మాస్క్‌లు ధరించడం,...
ap dgp

ఏపీలో 466 మంది పోలీసులకు కరోనా:డీజీపీ సవాంగ్

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా సోకగా తాజాగా ఏపీలో 466 మంది పోలీసులకు కరోనా సోకినట్లు వెల్లడలించారు డీజీపీ గౌతమ్ సవాంగ్. విశాఖలో...
errabelli

అమెరికాలో మంత్రి ఎర్రబెల్లి బర్త్ డే వేడుకలు…

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి దేశ విదేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. ఆయన ఎక్కడకు వెళ్ళినా అది స్పష్టమవు తూ నే ఉంటుంది. ఆయన...
ktr minister

ప్రభుత్వ ఆస్తుల రక్షణకు వినూత్న కార్యక్రమం: కేటీఆర్

హైదరాబాద్ నగరంలోని పార్కులు, చెరువులు మరియు బహిరంగ స్థలాలను కాపాడేందుకు ప్రభుత్వం మరో వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టింది. చెరువులు, పార్కులు, బహిరంగ స్థలాల్లో ఎవరైనా కబ్జాకు పాల్పడినా, అందులో ఇతరత్రా కార్యక్రమాలు చేపట్టినా...
bonthu rammohan

శ్రీవారి సన్నిధిలో మేయర్ బొంతు..

తన పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్. కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లిన ఆయన ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని...
modi

అమెరికా లవ్స్ ఇండియా….

అమెరికా 244వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన మోడీ…. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా మానవ జీవితం...
corona

దేశంలో ఒక్కరోజే 25 వేల కరోనా కేసులు…

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి వేలసంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్ధాయిలో 24,850 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోనా పాజిటివ్...
guru purnima

గురుపౌర్ణమి విశిష్టత…

ఆషాఢ శుద్ధపౌర్ణమిని ‘గురు పౌర్ణమి’ లేదా ‘వ్యాస పౌర్ణమి’ అని అంటారు. గురు పూర్ణిమ‌… గురువుల‌ను, పెద్ద‌ల‌ను పూజించే పండుగే గురు పూర్ణిమ‌. దీన్నే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ప్ర‌తి...

తాజా వార్తలు