దేశంలో 24 గంట‌ల్లో 2259 క‌రోనా కేసులు.

87
covid 19
- Advertisement -

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌త 24 గంట‌ల్లో 2259 కరోనా కేసులు నమోదుకాగా 20 మంది మృతిచెందారు. మొత్తం కేసుల సంఖ్య‌ 4,31,29,563కు చేరగా 5,24,323 మంది మృతిచెందారు.

ప్ర‌స్తుతం దేశంలో 15,044 కేసులు యాక్టివ్‌గా ఉండగా ఇప్ప‌టివరకు 4,25,92,455 మంది కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.50 శాతానికి చేర‌గా యాక్టివ్‌ కేసులు 0.04 శాతం ఉన్నాయి. రికవరీ రేటు 98.75 శాతంగా ఉండ‌గా మరణాలు 1.22 శాతంగా ఉన్నాయి.

- Advertisement -