Monday, July 1, 2024

జాతీయ వార్తలు

coronavirus

దేశంలో 24 గంటల్లో 18,088 కరోనా కేసులు..

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 18,088 కరోనా కేసులు నమోదుకాగా 264 మంది మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య...

శరద్ యాదవ్ కన్నుమూత

జేడీయూ మాజీ అధ్యక్షుడు, కేంద్రమాజీ మంత్రి శరద్ యాదవ్ ఇకలేరు. చాలాకలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. ఏడుసార్లు లోక్‌సభకు, మూడు సార్లు...

ప్రధాని సీటుపై కాంగ్రెస్..మాస్టర్ ప్లాన్!

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ఇండియా కూటమిని ప్రధాని అభ్యర్థి ఎవరనే ప్రశ్న తరచూ వేధిస్తూనే ఉంది. ఎన్డీయే కూటమి తరుపున నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిగా...
pk

ప్రశాంత్ కిశోర్‌పై తృణమూల్ ఎంపీ సెటైర్లు

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌పై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ సెటైర్లు వేశారు. ఓ కాంట్రాక్టర్ రాజకీయ పార్టీని నడపలేడని చురకలు అంటించిన కళ్యాణ్..రాజ‌కీయ పార్టీని రాజ‌కీయ పార్టీలాగే న‌డ‌పాల‌ని విమర్శలు గుప్పించారు. తాను...

cmkcr:రాహుల్‌ అనర్హతను ఖండించిన సీఎం..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత వేటు వేయడంపై బీరా్‌ఎస్ జాతీయాధ్యక్షుడు తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ప్రతిపక్షనాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయిందన్నారు. "భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు. రాహుల్ గాంధీ...
modi

మోదీ రాక ముందు మోదీ వచ్చాక.. చరిత్రలోనే తొలిసారి..!

అభిషేక్ సింగ్ అనే ఆడిటర్ మన దేశ ఆర్థిక వ్యవస్థ/స్థితి గురించి పలు ఆసక్తికర విషయాలు వివరించాడు. మోదీకి ముందు మోదీ వచ్చాక అనే ప్రాతిపదికన చెప్పాడు. ఆయన చెప్పిన విషయాలు.. మన...
modi

వీర జవాన్లకు సెల్యూట్..

హిమాల‌య ప‌ర్వ‌త శ్రేణుల‌ను పాకిస్థాన్ ఆక్ర‌మ‌ణ‌దారుల నుంచి సరిగ్గా 23 ఏళ్ల క్రితం ఇవాళ భారత సైన్యం చేజిక్కించుకున్న‌ది. ఈ నేపథ్యంలో యావత్ భారతం వీరజవాన్ల సేవలను స్మరించుకుంటున్నారు. కార్గిల్ విజ‌య దివ‌స్ నేప‌థ్యంలో...

లడ్ఢాఖ్‌లో లిథియం నిల్వలు…

విద్యుత్‌ పరికరాల తయారీలో ఉపయోగించే లిథియం నిల్వలు మొదటి సారి భారత్‌లో కనుగోన్నారు. జమ్ముకాశ్మీర్‌లో ఈ నిల్వలు 59లక్షలుగా ఉన్నాయని కేంద్ర గనుల శాఖ ప్రకటించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలిసారి...

తాజా వార్తలు