ఈ-రేస్..తెలంగాణకు గర్వకారణం
హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. దేశంలో తొలిసారి జరగనున్న ఫార్ములా ఈ-రేస్కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తుండగా ముంబైలో ఈ రేస్ కౌంట్డౌన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..భారత్లో...
ముంబై..పారిశ్రామిక దిగ్గజాలతో కేటీఆర్
తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముంబైలో పారిశ్రామికదిగ్గజాలతో భేటీ ఆయ్యారు. రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పలువురు పారిశ్రామిక వేత్తలను కోరారు. టాటా సంస్థ చైర్మన్ చంద్రశేఖరన్,...
తగ్గిన పసిడి ధరలు…
బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి రూ.51,300కు చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం...
బంగారం కొనుగోలుదారులకు శుభవార్త..
బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారంపై రూ.150, కిలో సిల్వర్పై రూ.1200 తగ్గింది. హైదరాబాద్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర...
మస్క్ చెత్త రికార్డు.. 16 లక్షల కోట్లు లాస్
ఎలాన్ మస్క్..తరచూ వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి. ట్విట్టర్ను సొంతం చేసుకున్న దగ్గరి నుండి రోజు ఈ పేరు వినిపిస్తోంది. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత ధనవంతుడు..దాదాపు 340 బిలియన్ డాలర్ల సంపద. అయితే ఓడలు...
బ్లూ టూత్తో ఫోన్ హ్యాక్..తస్మాత్ జాగ్రత్త!
సైబర్ నేరగాళ్లకు ఇంటర్నెట్ హాట్ స్పాట్గా మారింది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతిదీ డిజిటల్ కావడంతో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. బ్యాంకు అకౌంట్లను టార్గెట్ చేస్తూ ఇప్పటివరకు ఓటీటీలతో డబ్బులు దోచుకున్నారు. గత...
సత్యనాదెళ్లతో మంత్రి కేటీఆర్ భేటీ..
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సత్యనాదెళ్లను కలిశారు. ఇద్దరు హైదరాబాదీలు కలవడం శుభదినం అవుతుందని ట్విట్టర్లో పోస్ట్ చేశారు కేటీఆర్.
సత్య నాదెళ్లతో బిజినెస్,...
18 వేల ఉద్యోగుల కోత..
ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో అమెజాన్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలువురు ఉద్యోగులను తొలగించిన ఆ సంస్థ తాజాగా మరో 18 వేల మందిపై వేటు వేయనుంది. ఈ విషయాన్ని అమెజాన్...
భారీగా పెరిగిన బంగారం ధర..
బంగారం కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్. పసిడి ధరలు భారీగా పెరిగాయి. గోల్డ్, సిల్వర్ రేట్లు ఏకంగా రెండేళ్ల గరిష్టాన్ని తాకాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి...
బంగారం కొనుగోలుదారులకు షాక్..
బంగారం కొనుగోలుదారులకు షాక్. పసిడి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.50,950 కు చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం...