జేఎన్టీయూలో జాబ్మేళా
నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్ జేఎన్టీయూలో రెండు రోజుల పాటు (15, 16) తేదీల్లో మెగా జాబ్ మేళా జరగనుంది. దాదాపు 150 కంపెనీలు ఈ జాబ్మేళాలో పాల్గొననున్నాయి. ఆసక్తిగల నిరుద్యోగులు విద్యార్హత సర్టిఫికెట్లతో...
‘బి-ఫిజ్’ అంబాసిడర్లుగా ప్రియాంక,ఎన్టీఆర్
భారతదేశపు అతిపెద్ద బేవరేజ్ కంపెనీగా ఉన్న పార్లే ఆగ్రో తమ సరికొత్త పానీయం బి-ఫిజ్తో భారతదేశంలోని బేవరేజ్ విభాగంలో మరొకసారి సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. ఆపిల్ జ్యూస్తో మిశ్రమమైన ఈ విశిష్ట మరియు...
తగ్గుముఖం పట్టిన బంగారం!
బంగారం ధర వరుసగా రెండోరోజు తగ్గుముఖం పట్టింది. ఇప్పటివరకు సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్లిన బంగారం మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర...
భారీగా పెరిగిన బంగారం ధరలు..
కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న ధరలకు బ్రేక్ పడింది. తాజాగా వరుసగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 750 పెరిగి రూ....
24 నుంచి బేగంపేటలో ఎయిర్షో…
గ్రేటర్ ప్రజలకు గుడ్ న్యూస్. ఎప్పటినుండో ఎయిర్ షో కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు తీపికబురు చెప్పారు అధికారులు. ఈ నెల 24 నుంచి వింగ్స్ ఇండియా-2022 పేరుతో ఎయిర్ షోను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు...
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి..
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. ఈవీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తున్న ట్రైటన్ ఈవీ, ఈరోజు తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒక...
తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు..
బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 340 తగ్గి రూ.47,250కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం...
భగ్గుమన్న పెట్రోల్ ధరలు…
పెట్రోల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. నిన్న లీటర్ పెట్రోల్, డిజిల్పై 35 పైసల చొప్పున పెంచిన చమురు కంపెనీలు ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలను 30 పైసలమేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. తాజా...
నేటి బంగారం,వెండి ధరలివే!
బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. దేశంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి రూ. 48,300కు చేరగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,300కు...
KTR:లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్
ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కిలింగ్ రంగంలో తెలంగాణ అగ్రగామిగా కొనసాగుతోందన్నారు మంత్రి కేటీఆర్. కోకాపేటలో మైక్రోచిప్ టెక్నాలజీ డిజైన్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు కేటీఆర్.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్...రాష్ట్రంలో...