నేటి ముఖ్యమైన వార్తలు..

13
- Advertisement -

()అస్తమా దీర్ఘకాలిక శ్వాససంబంధ వ్యాధుల్లో ఒకటి. ప్ర‌పంచంలో ఉన్న సుమారు 15-20 % జ‌నాభా ఈ శ్వాస‌కోస వ్యాధితో బాధ‌ప‌డుతున్నావారే. దీనిని నిర్లక్ష్యం చేస్తే మరణం కూడా సంభవించవచ్చు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Asthama:ప్రపంచ ఆస్తమా దినోత్సవం

()బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో భారీగా పెరిగాయి. ఇవాళ తులం బంగారం పై రూ. 330 పెరుగగా హైదరాబాద్ లో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,350గా ఉండగా

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Gold Rate:బంగారం లేటెస్ట్ ధరలివే

()ఢిల్లీ పెద్దలతో కలిసి ఇంటి వద్దకే పెన్షన్ రాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఎన్నికల ప్రచారంలో

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Jagan:పథకాలు ఆపగలరు..గెలుపును ఆపలేరు

()ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రానికి రానున్న సంగతి తెలిసిందే. ఇక ప్రధాని రాక సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Modi:రాష్ట్రానికి ప్రధాని..ట్రాఫిక్ ఆంక్షలు

()జగనన్న పాలనలో అమలు చేస్తున్న పథకాలను నిలిపివేసింది ఈసీ.మొన్నటి మొన్న వృద్దులకు పెన్షన్లు అందకపోవడం వల్ల ఎండల్లో బ్యాంకులు చుట్టూ ఎంతలా తిరిగారో చూశాం.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..సంక్షేమ కార్యక్రమాలు నిలిపివేయండి..ఈసీ ఆదేశం

()ఏపీలో టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు చంద్రబాబు. పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గౌరు చరితా రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు చంద్రబాబు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..TDP:పాపం చంద్రబాబు

()దేశ వ్యాప్తంగా మూడో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 92 పార్లమెంట్ నియోజకవర్గాలు, 12 రాష్ట్రాల్లో గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, బిహార్, పశ్చిమ బెంగాల్

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Modi:ఓటేసిన ప్రధాని..

- Advertisement -