హైదరాబాద్లో పడిపోతున్న ఆఫీస్ లీజ్..
హైదరాబాద్లో రోజురోజుకి పడిపోతుంది ఆఫీస్ లీజింగ్. జనవరి-మార్చి మధ్య 41 శాతం పడిపోయింది ఆఫీస్ లీజింగ్. దేశవ్యాప్తంగా టాప్-7 నగరాల్లో ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో ఆఫీస్ వసతుల లీజింగ్...
బీఆర్ఎస్ కృషితోనే తెలంగాణకు బీవైడీ:కేటీఆర్
బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలోని తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించిన ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం బీవైడీ ... ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి రావడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. భారీ...
యూజర్లకు టెలికాం కంపెనీల షాక్!
త్వరలో యూజర్లకు షాకివ్వనున్నాయి టెలికాం కంపెనీలు. రీచార్జ్ ధరల పెంపుకు రంగం సిద్ధం చేశాయి. ఒకవేళ రీఛార్జ్ ధరలు పెరిగితే వినియోగదారులపై ఖచ్చితంగా భారం పడనుంది.
2019 డిసెంబర్ నుండి 2021 నవంబర్తో పాటు...
తెలంగాణకు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్
తెలంగాణకు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రానుంది. చైనా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ సంస్థ బీవైడీ.. హైదరాబాద్ సమీపంలో విద్యుత్తు కార్ల యూనిట్ స్థాపించాలని భావిస్తోంది. కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు సాగిస్తూ.. ఇటీవల...
మొబైల్ డేటా..సేవ్ చేసే టిప్స్!
నేటి రోజుల్లో మొబైల్ వాడకం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మొబైల్ వాడకం తగ్గట్టుగా మనం రిచార్జ్ చేయిస్తూ ఉంటాము. ఆన్లైన్ లో ఎక్కువ సమయం గడిపే వారు...
వీడియో..బిల్గేట్స్తో సచిన్
భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ తో భేటీ అయ్యారు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ .ఈ సందర్భంగా ముంబై ఫేమస్ వడాపావ్ను ఎంజాయ్ చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియోను బిల్గేట్స్...
72వ మిస్ వరల్డ్ పోటీలు..హైదరాబాద్లో
హైదరాబాద్ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. మే 7 నుంచి ప్రారంభమయ్యే అందాల పోటీ నిర్వహణ ఏర్పాట్లపై ఎల్లుండి బేగంపేట్ లో ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
ఈ సమావేశానికి...
బెట్టింగ్ యాప్స్.. 1000 మంది బలి
బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడి గత ఏడాది రాష్ట్రంలో 1000 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మొదట లాభాలను ఎరవేసే మోసగాళ్లు ఆపై నిండా ముంచుతున్నారు.
దీనికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రమోషన్...
స్మార్ట్ రేషన్ కార్డు..ప్రత్యేకతలివే!
తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనుంది రేవంత్ సర్కార్. రాష్ట్రంలో...
వేసవిలో ఏసీ వాడుతున్నారా..అయితే మీకోసమే!
సమ్మర్ వచ్చిందంటే చాలు. ప్రతి ఒక్కరూ కూలర్, ఏసీ వంటివి కొనేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఎందుకంటే బయట మండిపోయే ఎండల కారణంగా ఇంటికి వచ్చినప్పుడు చల్లగా సేదతీరేందుకు ఏసీ, కూలర్ వంటివి...