సీఎం కేసీఆర్ నేటి పర్యటన షెడ్యూల్ ఇదే..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి విజయవాడకు వెళ్లనున్నారు. ఉదయం 10.55 గంటలకు బేగంపేట ఎయిర్పేట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. ఉదయం 11.25 గంటలకు...
సంచలన నిర్ణయం తీసుకున్న జగన్….నెలకు రూ.1 మాత్రమే
ఏపీ ముఖ్యమంత్రి వైసిపి అధ్యక్షుడు జగన్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడలోని ఇందిరా ముస్సిపల్ స్టేడియంలో మధ్యాహ్నం 12.23గంటలకు ఈకార్యక్రమం జరుగనుంది. ఇక ప్రమాణస్వీకారం అనంతరం జగన్ దేనిపైన మొదటి సంతకం చేస్తాడా...
రాజకీయాలపై కీలక నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్….
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో ఇటివలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. పవన్ పోటీ చేసిన రెండు నియోజవకర్గాల్లో ఓటమిపాలయ్యారు. జనసేన పార్టీ తరపున కేవలం...
నేడే జగన్ ప్రమాణస్వీకారాం..అర్ధరాత్రి భారీ వర్షం
ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఇవాళ మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. గత అర్ధరాత్రి...
సిద్దిపేటలో ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణి చేసిన హరీష్ రావు
రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 3లక్షల పేద ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కొండ మల్లయ్య...
జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరైయే ప్రముఖులు వీరే..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో రేపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. విజయవాడ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు పూర్తి...
హవీష్ కొత్త చిత్రానికి క్లాప్ కొట్టిన సుకుమార్..
హవీష్ హీరోగా రాఘవ ఓంకార్ శశిధర్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ప్రొడక్షన్ నెంబర్ .5 గా ఓ రొమాంటిక్ లవ్ స్టోరీని...
మోదీ ప్రమాణ స్వీకారానికి సోనియా..!
నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం గురువారం రాత్రి రాష్ట్రపతి భవన్లో అంగరంగ వైభవంగా జరగనుంది. విదేశాల అధినేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, భాజపా అగ్రనేతలు ఇలా చాలా మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇక...
జూన్ 14 నుంచి ‘బడిబాట’..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతంచేయడం,బడిఈడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం, విద్యార్థుల నమోదుసంఖ్య పెంచడం, విద్యాభివృద్ధి పథకాలను సక్రమంగా అమలయ్యేవిధంగా చర్యలు తీసుకోవడం.. ప్రధాన లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ ‘ప్రొఫెసర్ జయశంకర్...
2020 పద్మా అవార్డు నామినేషన్ల స్వీకరణ తేదీ ఖరారు..
తాజాగా 2020 పద్మా అవార్డు నామినేషన్ల స్వీకరణ తేదీలను ప్రకటించిన కేంద్ర హోంశాఖ. నామినేషన్లు మే 1 నుంచి సెప్టెంబరు 15 వరకు స్వీకరించబడుతాయని కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు. దీనికి అర్హులైన...