బండ్ల గణేష్పై జూబ్లీహిల్స్ పీఎస్లో కేసు నమోదు..
సినీ నటుడు,నిర్మాత బండ్ల గణేష్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. బండ్ల గణేష్ తనకు రూ. 7 కోట్లు...
100 కోట్ల క్లబ్ లో చిరు సైరా..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైరా. సినిమా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్తో విమర్శకుల ప్రశంసలు పొందింది. ముఖ్యంగా చిరంజీవి నటనకు అంతా ఫిదాఅయిపోయారు. ఇక వసూళ్లలోనూ...
విశాఖ టెస్టు..దక్షిణాఫ్రికా 431 ఆలౌట్
విశాఖపట్నం వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 431 పరుగులకు ఆలౌటైంది. నాలుగోరోజు తొలి సెషన్లో దక్షిణాఫ్రికాను ఆలౌట్ చేసిన భారత్ 71 పరుగుల ఆధిక్యం సాధించింది.
నాలుగో రోజైన శనివారం 385/8తో...
ట్విట్టర్ రివ్యూ : చాణక్య
గోపిచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చాణక్య. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మించగా గోపిచంద్ సరసన బాలీవుడ్ నటి మెహ్రీన్ హీరోయిన్గా నటించారు. కొంతకాలంగా హిట్...
ఈనెల 17న అరకు ఎంపీ వివాహం…
అరకు ఎంపీ,వైసీపీ నాయకురాలు గొడ్డేటి మాధవి పెళ్లి ఈనెల 17న జరగనుంది. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు చెందిన కుసిరెడ్డి శివప్రసాద్తో ఇటీవలె ఆమె నిశ్చితార్థం జరిగింది. 17న శరభన్న పాలెంలో పెళ్లి, విశాఖలో...
చిరు-కొరటాల మూవీకి ముహుర్తం ఖరారు..!
సైరాతో తిరుగులేని విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు పొందింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ని షేక్ చేస్తోంది సైరా....
డిపోల దగ్గర 144 సెక్షన్…5 గంటల నుంచే మెట్రోసేవలు
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైతే పోలీస్ బందోబస్తు మధ్య సర్వీసులను నడపాలని నిర్ణయించింది. సమ్మెలో పాల్గొనే కార్మికులు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం...
నవంబర్ 21న మమ్ముట్టి `మామాంగం`
భారత దేశం సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు. మన చారిత్రిక కథలు, పురాణ గాధలు ప్రపంచం మొత్తాన్ని అబ్బుర పరుస్తూ ఉంటాయి. ఈ మధ్య కొన్ని సినిమాల్లో ఆ కథలను అద్భుతంగా చెప్పే...
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం సీరియస్
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం సీరియసైంది. ఆర్టీసీ సమ్మె చట్టవ్యతిరేకమని...సమ్మెలో పాల్గొనే సిబ్బందిని తొలగించాల్సి వస్తుందని వెల్లడించింది. కార్మికులు సమ్మెకు వెళితే డిస్మిస్ చేస్తామని ఆర్టీసీ ఎండీ తెలిపారు. ఆర్టీసీ సమ్మె...
కాంగ్రెస్ మునిగిపోయే నావ…ఉత్తమ్ ఓటమి తప్పదు: కేటీఆర్
హుజుర్నగర్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని జోస్యం చెప్పారు మంత్రి కేటీఆర్. సూర్యపేట జిల్లా హుజుర్నగర్లో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడిన కేటీఆర్ ..2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే,అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల...