లాజిస్టిక్ పార్కును ప్రారంభించిన కేటీఆర్..
హెచ్ఎండీఏ - ఆన్కాన్ లాజిస్టిక్స్ కలిసి రూ.22 కోట్లతో మంగళ్పల్లి వద్ద ఏర్పాటుచేసిన లాజిస్టిక్ పార్క్ ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. దీంతో...
మున్నా భాయ్తో మంచు విష్ణు
విష్ణు మంచు హీరోగా కాజల్ అగర్వాల్, చిలసౌ ఫేమ్ రుహానీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘కాల్సెంటర్’.ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో...
హరిద్వార్ మాత్రి సదన్లో జనసేనాని..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిద్వార్లో పర్యటించారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రాజేంద్రసింగ్ ఆహ్వానం మేరకు హరిద్వార్లోని మాత్రి సదన్ ఆశ్రమానికి చేరుకున్న పవన్ ప్రొఫెసర్ జిడి అగర్వాల్ ప్రథమ...
భారీ స్కోరు దిశగా కోహ్లీసేన…
తొలిటెస్టులో సఫారీలను మట్టికరిపించిన కోహ్లీ సేన రెండో టెస్టులో కూడా అదే జోరు కంటిన్యూ చేస్తోంది. పుణె టెస్టులో తొలిరోజు ముగిసే సమయానికి భారత్ భారీ స్కోరు సాధించగా రెండోరోజు కూడా అదే...
ప్రియాంక ఆర్ట్ క్రియేషన్స్ ప్రొడక్షన్స్ నెం.1
ప్రియాంక ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెం.1 చిత్రం కొత్తగూడ దుర్గామాత గుడిలో ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రానికి హీరో భాను చందర్ మొదటి క్లాప్ నివ్వగా తెలుగు ఫిలింఛాంబర్...
14న ఏపీ సీఎం జగన్తో చిరంజీవి భేటీ..
ఏపీ సీఎం జగన్ని కలవనున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ నెల 14న తాడేపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో రామ్ చరణ్తో కలిసి జగన్తో సమావేశం కానున్నారు. సైరా సినిమా చూడాలని జగన్ని కోరనున్నారు.
వాస్తవానికి ఇవాళే...
కమల్తో పీవీ సింధు భేటీ..
సినీనటుడు,ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్తో భేటీ అయ్యారు తెలుగుతేజం, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. చెన్నైలోని ఎంఎన్ఎం పార్టీ ఆఫీసులో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా కమల్తో కలిసి లంచ్...
అధిక ఛార్జీల వసూలు…ఇద్దరు కండక్టర్లపై కేసు
ఓ వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె నడుస్తుండగా మరోవైపు టికెట్ కన్నా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న వారిపై కొరఢా ఝుళిపించారు పోలీసులు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలో టికెట్ రేటు కన్నా...
ఆ ఏసీపీ చీర లాగలేదు…. కాపాడారు
హన్మకొండలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది మధ్య చోటు చేసుకున్న తోపులాటలో కాజీపేట ఏసీపీ ఓ మహిళా ఉద్యోగితో అసభ్యంగా...
నేడు అమోస్ అంత్యక్రియలు….
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ తొలితరం నేత కేఆర్ ఆమోస్ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమోస్ గురువారం రాత్రి మల్కాజిగిరిలోని తన నివాసంలో కన్నుమూశారు. అమోస్ మృతిపట్ల రాజకీయాలకు అతీతంగా సంతాపం...