రూ. 599తో 4 లక్షల ఇన్సురెన్స్..ఎయిర్టెల్ ఆఫర్
టెలికాం సంస్థల నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రూ. 599 ప్లాన్తో రీచార్జ్ చేసుకునే వారికి రూ. 4 లక్షల జీవిత బీమా కవరేజ్ను అందిస్తామని...
హ్యాపీ బర్త్ డే..మెహ్రీన్
మోడల్గా జీవితాన్ని ప్రారంభించి సక్సెస్ ఫుల్ హీరోయిన్గా దూసుకుపోతున్న హిందీ భామ మెహ్రీన్ . కృష్ణగాడి వీర ప్రేమ గాథతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్,కోలీవుడ్,మలయాళ,పంజాబీ ఇండస్ట్రీలో బిజీ...
ఎమ్మార్వో విజయారెడ్డి డ్రైవర్ గురునాథం మృతి..
సోమవారం అబ్దుల్లాపూర్మెట్ తహశిల్దార్ కార్యాలయంలో విధుల్లో ఉన్న ఎమ్మార్వోను విజయారెడ్డిని సురేష్ అనే రైతు అమానవీయంగా పెట్రోలు పోసి సజీవ దహనం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో విజయ తనను కాపాడుకోవడానికి...
శ్రీశైలంలో లక్ష దీపోత్సవం..
కార్తీక మాసం సందర్బంగా శ్రీశైలం పురవీధులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పాతాళ గంగలో పుణ్యస్నానం ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించి కార్తీక దీపాలను వెలిగించారు .శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెద్ద ఎత్తున భక్తులకోసం లక్ష...
ఎటూ తేలని మహా రాజకీయం..!
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. 50-50 ఫార్ములాలో భాగంగా తొలుత సీఎం ఛాన్స్ తమకే ఇవ్వాలని పట్టుబడుతున్న శివసేన వెనక్కితగ్గడం లేదు. ఫలితం వచ్చి 10 రోజులు గడుస్తున్న సీఎం పదవి...
సమ్మతిపత్రాలు ఇచ్చి విధుల్లో చేరుతున్న కార్మికులు..
మంగళవారం అర్ధరాత్రిలోగా విధుల్లో చేరని కార్మికులను ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగంలో చేర్చుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఇంతకుముందే ఆర్టీసీ కార్మికులకు 5వ తేదీ వరకు గడువు ఇచ్చిన...
భుటాన్లో విరాట్ @ 31
అతనో రన్ మిషిన్...ఫిట్నెస్కు బ్రాండ్ అంబాసిడర్..క్రికెట్ ప్రపంచానికి అతనో అద్భుతం...రికార్డుల రారాజుగా భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ఇమేజ్ని క్రియేట్ చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ. నేటితో 31వ ఏట ప్రవేశించాడు....
ప్రతి రోజు పండగే టైటిల్ సాంగ్..
చిత్రలహరి మూవీతో హిట్ కొట్టిన సుప్రీం హీరో సాయి తేజ్ మారుతి దర్శకుడిగా, ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా అందం...
కుడా ఛైర్మన్గా రెండోసారి మర్రి యాదవరెడ్డి
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) పాలకమండలి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కుడా చైర్మెన్ గా మర్రి యాదవ రెడ్డి ని రెండోసారి ప్రభుత్వం నియమించింది. చైర్మన్ తో పాటు 15...
స్క్రాప్ సేకరణకు విశేష స్పందన..
ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువుల సేకరణకై జిహెచ్ఎంసి చేపట్టిన స్పెషల్ డ్రైవ్కు నగరవాసుల నుండి విశేష స్పందన లభిస్తోంది. తమ ఇళ్లలో ఉన్న నిరుపయోగ వస్తువులను ఎక్కడ వేయాలో తెలియక, ఇంట్లో ఉంచుకోలేక...