Friday, March 29, 2024

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

cm kcr

నవంబర్‌ 2న తెలంగాణ కేబినెట్ భేటీ

సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. నవంబర్ 2న మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్‌లో జరిగే ఈ సమావేశానికి మంత్రులు హాజరుకానున్నారు. పలు కీలక అంశాలపై చర్చించి అమోదం తెలపనున్నట్లు...
ktr

రేపు సూర్యపేట జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన

ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రేపు సూర్యపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలం దండుమల్కాపుర్ గ్రామంలో గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్ ను ప్రారంభించనున్నారు. అనంతరం ప్రారిశ్రామిక...
Pm Modi

సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు మోదీ నివాళి

భారత మాజీ ఉప ప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్ 144వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు ప్రధాని మోదీ. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని నివాళులర్పించారు, పుష్పాంజలి సమర్పించారు. అనంతరం ఏక్...
red-release

రామ్ ‘రెడ్’ విడుదల తేదీ ఖరారు

ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు హీరో రామ్. ఈమూవీ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈమూవీ భారీగా కలెక్షన్లు...
baba Master

వంద రోజుల జర్నీని చూపించిన బిగ్ బాస్

బిగ్ బాస్ సీజన్ 3 మరో మూడు రోజుల్లో ముగియనుంది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 17మందిలో చివరి వారం 5గురు సభ్యులు మిగిలారు. శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్‌ సందేశ్, అలీ...
Geetha Maduri

బిగ్ బాస్ 3 టైటిల్ ఆ ఇద్దరికేః గీతా మాధురి

బిగ్ బాస్ సీజన్ 3 ముగింపు దశకు చేరుకుంది. ఇంకో మూడు రోజుల్లో సీజన్ 3 విజేత ఎవరో తేలనుంది. ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు కంటెస్టెంట్లు శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ...
tadastu.jpeg

చివరి షెడ్యూల్ లో “తధాస్తు”

హెచ్ .ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై నిర్మించబడుతున్నచిత్రం "తధాస్తు"అర్జున్ తేజ్,వర్షిణి హీరో హీరోయిన్లుగా తోట నాగేశ్వరరావు దర్సకత్వంలో రూపొందిస్తున్నఈ చిత్రం చివరి షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది.సెంట్రల్ జైల్ లో జరిగే ఓ భారీ...
geethanjali

సీనియర్ నటి గీతాంజలి మృతి

తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించిన సీనియర్ నటి గీతాంజలి కన్నుమూశారు. గుండెపోటుతో నగరంలోని ఫిలింనగర్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున మృతిచెందారు. ఆమె పార్థీవదేహాన్ని నందినగర్‌లోని...
ktr with ministers

రక్షణశాఖ భూములివ్వండి.. కేంద్రమంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి

ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు మంత్రి కేటీ రామారావు. హైదరాబాద్ నగరంలో నిర్మించనున్న స్కై వేల నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములను అప్పగించాల్సిందిగా...
Venkaiah-Naidu

టీబీతో జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి

దేశ వ్యాప్తంగా 3లక్షల మంది చిన్నారులు టీబీతో బాధపడుతున్నారన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హెచ్ఐసీసీలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి ఏకే చౌబే,...

తాజా వార్తలు