కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన స్మృతి..!
టీం ఇండియా మహిళ జట్టు ఓపెనర్ స్మృతి మందాన్న మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలో 63 బంతుల్లో 74 పరుగులు సాధించిన స్మృతి అంతర్జాతీయ...
సిడ్నీలో గ్రీన్ ఛాలెంజ్..ధన్యవాదాలు తెలిపిన ఎంపీ సంతోష్
హరిత తెలంగానలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. పలువురు, సీనీ రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఈగ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో...
అశోక్ గల్లాతో నిధి అగర్వాల్ రొమాన్స్..!
ప్రముఖ వ్యాపారవేత్త, పార్లమెంట్ సభ్యుడు జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సినిమా నవంబర్ 10న పలువురు సినీ ప్రముఖు ల సమక్షంలో...
“తాగితే తందానా” ప్రీ రిలీజ్ ఈవెంట్
ఆదిత్, సప్తగిరి, మధునందన్ ముఖ్యపాత్రధారులుగా రైట్ టర్న్ ఫిలిమ్స్ (rtf)పతాకంపై శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో వి.మహేష్, వినోద్ జంగపల్లి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ చిత్రం "తాగితే తందానా"....
ఆలయ భూముల ఆక్రమణదారులపై కఠిన చర్యలు
రాష్ట్రంలో ఆలయ భూముల ఆక్రమణదారులను ఉపేక్షించేది లేదని,వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బొగ్గులకుంట లోని దేవాదాయ శాఖ...
విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలిఃమంత్రి కొప్పుల
విద్యార్దులు మంచి ప్రతిభను కనబర్చి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. గోదావరిఖ సింగరేణి స్టేడియంలో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ బాలోత్సవ్-2019 జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని...
సిడ్నీ లో “గ్రీన్ ఛాలెంజ్ “
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలా ముందుకు సాగుతుంది. ఈ గ్రీన్ ఛాలెంజ్ ఇప్పుడు రాష్ట్రం, దేశం ధాటి ఆస్ట్రేలియా లో సిడ్నీ నగరంలో టీఆర్ఎస్ విభాగం...
విద్యాశాఖపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి- మంత్రి తలసాని
సనత్ నగర్ నియోజకవర్గంలోని నేడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ఇందులో భాగంగా పద్మారావు నగర్ పార్క్ సంబంధించి బోర్ వెల్ పనులకు భూమి పూజ చేశారు మంత్రి. అనంతరం స్థానిక...
అసెంబ్లీ ప్రాంగణంలో బ్యాంకును ప్రారంభించిన స్పీకర్..
అసెంబ్లీ ప్రాంగణంలో ఎస్బీఐ బ్యాంకును ప్రారంభించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆర్థిక...
విశాల్ ‘యాక్షన్’ ప్రీ రిలీజ్ డేట్..
మాస్ హీరో విశాల్ హీరోగా సుందర్ సి. దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ’యాక్షన్'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ 15న తమిళంతో పాటు తెలుగులోనూ...