Thursday, May 9, 2024

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

uppena

ఉప్పెన ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ డేట్ ఫిక్స్..!

మెగా స్టార్ చిరంజీవి చెల్లెలు కొడుకు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఉప్పెన మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది....

వెంకీ ‘నారప్ప’ షూటింగ్‌ ప్రారంభం..

'ఎఫ్‌2', 'వెంకీమామ' వంటి వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న విక్టరీ వెంకటేష్‌ 74వ చిత్రం 'నారప్ప' రెగ్యులర్‌ షూటింగ్‌ బుధవారం అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండలోని పాల్తూరు గ్రామంలో ప్రారంభమైంది. మొద‌టి స‌న్నివేశాన్ని విక్ట‌రీ...
telangana muncipal elections

ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్..

మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు 76 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. మొత్తం 9 కార్పొరేషన్లలో 325 డివిజన్లకు, 120 మున్సిపాలిటీల్లో 2,727 కౌన్సిలర్ల స్థానాలకు...

ఆక్లాండ్‌లో టీమిండియా.. ఫోటో షేర్‌ చేసిన కోహ్లీ..!

సుదీర్ఘ పర్యటన కోసం విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ చేరుకుంది. ఈ నెల 24 నుంచి భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్...

200 కోట్లతో దూసుపోతున్న ‘దర్బార్’..!

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌ మురుగదాస్‌ల ఫ‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందిన ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `దర్బార్`. రజనీ సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం...
ktr

తెలంగాణలో పిరమాల్ గ్రూప్‌ రూ.500 కోట్ల పెట్టుబడులు

తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది పిరమాల్ గ్రూప్. దావోస్ పర్యటన సందర్భంగా పిరమాల్ గ్రూప్ ఛైర్మన్ అజయ్ పిరమాల్‌తో భేటీ అయ్యారు మంత్రి కేటీఆర్. మంత్రి కేటీఆర్ తో...
janu

శర్వా ‘జాను’ రిలీజ్ డేట్‌ ఫిక్స్‌ !

శర్వానంద్-సమంత హీరో,హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం జాను. తమిళ మూవీ 96కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుండగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తమిళ వెర్షన్‌ను తెరకెక్కించిన...
medaram

మేడారం జాతర.. బస్సు ఛార్జీలివే

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ...తెలంగాణ కుంభమేళాకు మేడారం ముస్తాభవుతోంది. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇక మేడారం జాతర కోసం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే...
srinivas goud

పాలమూరు ప్రగతికే ఓటర్ల పట్టం:శ్రీనివాస్ గౌడ్

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సమేతంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మీడియాతో...

రాత్రిపూట సీక్రెట్‌గా కలుసుకున్న హీరో,హీరోయిన్‌..!

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ మరోసారి ప్రేమలో పడిందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. గతంలో ఈ భామ బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో చాలా కాలం పాటు డేటింగ్ చేసింది....

తాజా వార్తలు